Home Search
సీబీఎస్ఈ - search results
If you're not happy with the results, please do another search
జూలై 31 నాటికి సీబీఎస్ఈ 12వ తరగతి పలితాలు, మార్కుల కేటాయింపు విధానం ఇదే…
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 12వ తరగతి వార్షిక పరీక్షల ఫలితాలను జూలై 31 నాటికి విడుదల చేయాలని భావిస్తున్నట్టు కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ముందుగా దేశంలో కరోనా సెకండ్...
కరోనా ఎఫెక్ట్ : సీబీఎస్ఈ 12వ తరగతి బోర్డు పరీక్షలు రద్దు
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ పరిస్థితుల నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 12వ తరగతి వార్షిక పరీక్షలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ 12వ తరగతి...
సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు రద్దు, పన్నెండో తరగతి పరీక్షలు వాయిదా
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) వార్షిక పరీక్షలపై కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ 10వ తరగతి బోర్డు పరీక్షలు రద్దు...
సీబీఎస్ఈ బోర్డు 10,12 పరీక్షలు: మే 4 నుంచి జూన్ 11 వరకు నిర్వహణ
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10, 12వ తరగతుల పరీక్షల షెడ్యూల్ ను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ మంగళవారం నాడు ప్రకటించారు. 2020-21 సంవత్సరానికి గాను సీబీఎస్ఈ...
సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు మే 4 నుంచి జూన్ 10 లోపల నిర్వహణ
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పరీక్షల నిర్వహణ తేదీలను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ గురువారం నాడు ప్రకటించారు. 2020-21 సంవత్సరానికి గాను సీబీఎస్ఈ బోర్డు 10, 12...
సీబీఎస్ఈ బోర్డు 10,12 వ తరగతుల పరీక్షలు నిర్వహించే తేదీపై డిసెంబర్ 31 న ప్రకటన
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) బోర్డు పరీక్షల నిర్వహణపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ శనివారం నాడు కీలక ప్రకటన చేశారు. సీబీఎస్ఈ బోర్డు 10, 12 వ...
సీబీఎస్ఈ : 9 నుంచి 12 వ తరగతుల వరకు 30 శాతం సిలబస్ తగ్గింపు
దేశంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2020-21 విద్యా సంవత్సరానికి గానూ సీబీఎస్ఈకి సంబంధించి 9 నుంచి 12 వ తరగతుల వరకు 30 శాతం...
సీబీఎస్ఈ పది, పన్నెండో తరగతి పరీక్షలు వాయిదా
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కూడా కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ ప్రభావంతో బోర్డు పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది....
పెంచండి.. సంక్షేమ ప్రచారం.. వైసీపీ శిబిరాల్లో వాడివేడి చర్చలు
ఏపీ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. త్వరలోనే షెడ్యూల్ ప్రకటనకు ఈసీ సన్నద్ధం అవుతోంది. రాజకీయ పార్టీలూ గెలుపు కోసం వ్యూహాలు పన్నడంలో బిజీబిజీగా గడుపుతున్నాయి. ఈ క్రమంలోనే దూకుడు మరింత పెంచాలని అధికార...
ఇంటర్ వరకు అమ్మ ఒడి.. ఆపై విద్యాదీవెన, వసతి దీవెనతో విద్యార్థులకు అండగా ఉంటున్నాం – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు (సబ్జెక్టు టీచర్లకు) బోధనా పద్ధతులపై ఐఐటీ మద్రాస్ ఆధ్వర్యంలో సర్టిఫికెట్ కోర్సులు ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు....