Home Search
%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A7%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF %E0%B0%AE%E0%B1%8B%E0%B0%A6%E0%B1%80 - search results
If you're not happy with the results, please do another search
ప్రధాని మోదీపై రాజ్యసభ చైర్మన్కు ఫిర్యాదు.. ప్రివిలేజ్ మోషన్ ఇచ్చిన టీఆర్ఎస్ ఎంపీలు
ప్రధాని నరేంద్ర మోదీపై టీఆర్ఎస్ ఎంపీలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆమోదంపై రాష్ట్రపతి ప్రసంగం సందర్భంగా మంగళవారం రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన ప్రకటన ఒక్కసారిగా...
ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే.. టీఆర్ఎస్ ఎందుకు స్పందిస్తోంది? బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
ప్రధాని నిన్న రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ విభజనపై చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా కాక రేపుతున్నాయి. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రధాని వ్యాఖ్యలపై భగ్గుమంటున్నాయి. అయితే, ఈ నేపథ్యంలో.. తెలంగాణ బిల్లుపై ప్రధాని...
ఆంధ్రప్రదేశ్ విభజన పై ప్రధాని మోదీ వ్యాఖ్యలు.. స్పందించిన ఉండవల్లి అరుణ్ కుమార్
ఆంధ్రప్రదేశ్ విభజన తీరుపై పార్లమెంటులో ప్రధాని మోడీ వ్యాఖ్యలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. విభజన సమయంలో ఏపీకి తీరని అన్యాయం జరిగిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్...
ప్రధాని మోదీ.. తెలంగాణ, ఏపీని మళ్ళీ కలుపుతారేమో? మంత్రి తలసాని ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రధాని మోదీ.. తెలంగాణ, ఏపీని మళ్ళీ కలుపుతారేమో? అని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్న రాజ్యసభలో ప్రధాని మోదీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి తలసాని...
ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేసిన.. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి
రాష్ట్ర విభజన విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి. మంగళవారం ఢిల్లీలో రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని...
ప్రధాని మోదీ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి హరీష్ రావు
ప్రధాని మోదీ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు ధీటుగా బదులిచ్చారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే ప్రధాని మోదీ ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. మంగళవారం నాడు మంత్రి హరీష్ రావు సిద్దిపేట...
ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తీరుపై.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్ వైఖరిపై మండిపడ్డారు. నిన్న లోక్సభలో ఆ పార్టీ తీరును ఎండగట్టిన ప్రధాని మోదీ.. ఈరోజు రాజ్యసభలో మరోసారి కాంగ్రెస్ విధానాలను ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్...
ముచ్చింతల్ చేరుకున్న పీఎం మోదీ.. కాసేపట్లో ‘సమతామూర్తి’ విగ్రహ ఆవిష్కరణ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా.. కొద్దిసేపటిక్రితం ముచ్చింతల్లోని శ్రీరామనగరానికి ప్రత్యేక హెలికాప్టర్లో చేరుకున్నారు. ఈ సందర్భంగా.. శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొని ‘సమతామూర్తి’ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు ప్రధాని. సమతామూర్తి...
ప్రధానమంత్రి హైదరాబాద్ పర్యటన: ఇక్రిశాట్ స్వర్ణోత్సవ వేడుకలకు హాజరైన పీఎం మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక్కరోజు పర్యటనలో భాగంగా.. హైదరాబాద్ విచ్చేశారు. శనివారం మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,...
బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జంగారెడ్డి కన్నుమూత.. ప్రధాని మోదీ సంతాపం
బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి ఈరోజు కన్నుమూశారు. కాగా, జంగారెడ్డి మృతిపై ప్రధాని మోదీ సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా.. జంగారెడ్డి ఆత్మకు శాంతి కలగాలని ప్రధాని నరేంద్ర...