Home Search
%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A7%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF %E0%B0%AE%E0%B1%8B%E0%B0%A6%E0%B1%80 - search results
If you're not happy with the results, please do another search
శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం: చినజీయర్ స్వామి చేతుల మీదుగా అంకురార్పణ
హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ఆశ్రమంలో శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలు నేడు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటినుంచి 12 రోజులపాటు జరుగనున్న మహా క్రతువులో భాగంగా తొలిరోజైన బుధవారం ఉదయం...
‘సమతామూర్తి’ ఉత్సవానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్
ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు శ్రీ చిన్నజీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో శ్రీ రామానుజాచార్యుల వారి విగ్రహ ప్రతిష్ఠాపనకు సర్వం సిద్ధం అయింది. రేపటి నుండి 14వ...
దేశవ్యాప్త నిరసనలకు రైతులు సిద్ధం కావాలి.. ప్రముఖ రైతు నేత రాకేష్ టికాయత్
ప్రముఖ రైతు సంఘాల నాయకులు మరోసారి దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. గతేడాది వ్యవసాయ చట్టాల రద్దు సందర్భంగా రైతు సమస్యలపై జారీ చేసిన లేఖలోని ఏ హామీని ఇంతవరకూ అమలు చేయకుండా కేంద్ర...
ఆలిండియా సర్వీస్ రూల్స్ సవరణ.. ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తూనే రాష్ట్రాలకు పూర్తి అధికారం ఉంటుందని లేఖలో పేర్కొన్నారు సీఎం జగన్. ఆలిండియా సర్వీస్ రూల్స్...
ఢిల్లీలో ఘనంగా గణతంత్ర వేడుకలు.. హాజరైన రాష్ట్రపతి, ప్రధానమంత్రి
దేశ రాజధాని ఢిల్లీలో 73వ గణతంత్ర వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. దేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వందనం చేసి ఈ...
‘జాతీయ బాలికల దినోత్సవ’ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
కేంద్ర ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలోనూ బాలికల సాధికారతకు తగిన ప్రాధాన్యమిస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. నేడు 'జాతీయ బాలికల దినోత్సవం' సందర్భంగా మోదీ ట్విటర్ వేదికగా ప్రజలకు...
సోమనాథ్ ఆలయ సమీపంలో సర్య్కూట్ హౌస్.. నేడు ప్రారంభిచనున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక కీలక ప్రాజెక్టును నేడు ప్రారంభించనున్నారు. తన సొంత రాష్ట్రమైన గుజరాత్లోని.. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సోమనాథ్ ఆలయానికి సమీపంలో రూ.30 కోట్లతో నిర్మించిన సర్క్యూట్ హౌస్ను ఈ రోజు ప్రారంభిస్తారు....
‘కథక్’ లెజెండ్ పండిట్ బిర్జూ మహారాజ్ కన్నుమూత – ప్రధాని మోదీ సంతాపం
ప్రముఖ 'కథక్' కళాకారుడు పండిట్ బిర్జూ మహారాజ్ కన్నుముశారు. మహారాజ్ మృతిపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేసారు. పండిట్ బిర్జూ మహారాజ్ దేశ, విదేశాల్లో ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. మహారాజ్...
ప్రధాని మోదీ ఫోటో లేకుండా వ్యాక్సిన్ సర్టిఫికెట్లు
త్వరలో ఎన్నికలు జరగనున్న.. గోవా, పంజాబ్, మణిపూర్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ప్రజలు ఇకపై డౌన్లౌడ్ చేసుకునే కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై ప్రధాని మోదీ బొమ్మ కనిపించదు. ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు...
పంజాబ్ లో ఫ్లైఓవర్ పై చిక్కుకుపోయిన ప్రధాని మోదీ
పంజాబ్ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఉత్కంఠ రేపింది. ప్రధాని కాన్వాయ్ లోని భద్రతాధికారులకు చిక్కులు తెచ్చి పెట్టింది. ఆందోళనకారులు రహదారిని నిర్బంధించడంతో ప్రధాని మోదీ 15-20 నిమిషాల పాటు ఫ్లైఓవర్...