Home Search
బీజేపీ - search results
If you're not happy with the results, please do another search
నిజామాబాద్, జగిత్యాలలో పసుపు రైతుల ఆందోళన
నిజామాబాద్ జిల్లాలో పలు మండలాల్లో పసుపు రైతులు ఆందోళనకు దిగారు. తక్షణమే పసుపు బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు పసుపుకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. పసుపు బోర్డు తీసుకు వస్తానని...
‘భారత్ బచావో’ ర్యాలీలో కేంద్రప్రభుత్వంపై విరుచుకుపడ్డ కాంగ్రెస్ నేతలు
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 14, శనివారం నాడు 'భారత్ బచావో' ర్యాలీ చేపట్టింది. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరిగిన ఈ బహిరంగ సభకు కాంగ్రెస్...
ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్
మరికొద్ది నెలల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి అధికారం చేజిక్కించుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమ్...
వివేకా కేసులో సిట్ విచారణకు హాజరైన ఆదినారాయణ రెడ్డి, సీబీఐకి అప్పగించాలని డిమాండ్
మాజీ ఎంపీ, వైసీపీ నాయకుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సిట్ బృందం విచారణను కొనసాగిస్తుంది. గత కొన్ని రోజులగా ఎస్పీ అన్బురాజన్ నేతృత్వంలో ఈ కేసుకు సంబంధించి పలువురి కీలక వ్యక్తులను సిట్...
క్రీడా అకాడమీ ఏర్పాటు చేసిన గుత్తా జ్వాల
ప్రముఖ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల క్రీడా అకాడమీని ఏర్పాటు చేశారు. ప్రతిభావంతులైన యువతకు శిక్షణ ఇవ్వడానికి 'గుత్తా జ్వాల అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్' పేరుతో తన సొంత క్రీడా అకాడమీని...
వైసీపీలో చేరిన గోకరాజు గంగరాజు సోదరులు
బీజేపీ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుటుంబ సభ్యులు డిసెంబర్ 9, సోమవారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గోకరాజు గంగరాజు కుమారుడు గోకరాజు వెంకట కనక రంగరాజు, గోకరాజు గంగరాజు...
కర్ణాటక ఉప ఎన్నికల్లో ఓటమితో సీఎల్పీ పదవికి రాజీనామా చేసిన సిద్ధరామయ్య
కర్ణాటక రాష్ట్రంలో 15 శాసనసభ స్థానాలకు డిసెంబర్ 5న నిర్వహించిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ రోజు జరిగింది. ఈ ఫలితాల్లో అధికార బీజేపీ అత్యధికంగా 12 స్థానాలు గెలుచుకోగా,...
ఢిల్లీ పర్యటన ముగించుకున్న ఏపీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిసెంబర్ 5, గురువారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్షాతో భేటీ అయ్యి రాష్ట్రాభివృద్ధి అంశాలు,...
కర్ణాటకలో కొనసాగుతున్న ఉప ఎన్నికల పోలింగ్
కర్ణాటకలో జులై నెలలో రాజకీయ సంక్షోభం తలెత్తిన సమయంలో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలపై అప్పటి కర్ణాటక స్పీకర్ కేఆర్ రమేశ్కుమార్ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే....
బల పరీక్షలో నెగ్గిన ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం
శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నవంబర్ 28, గురువారం నాడు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు అసెంబ్లీలో నిర్వహించిన కీలకమైన బలపరీక్షలో ఉద్ధవ్...