Home Search
%E0%B0%AC%E0%B1%80%E0%B0%9C%E0%B1%87%E0%B0%AA%E0%B1%80 - search results
If you're not happy with the results, please do another search
త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేవ్ ఆకస్మిక రాజీనామా
త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేవ్ ఆకస్మికంగా రాజీనామా చేశారు. శనివారం ఆయన తన రాజీనామాను గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్యకు సమర్పించారు. అయితే ఇటీవలి ఢిల్లీ పర్యటన తర్వాత త్రిపుర ముఖ్యమంత్రి...
తెలంగాణలో నేటినుంచి ప్రారంభం కానున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ పాదయాత్ర
తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర నేడు ప్రారంభం కానుంది. నేటి సాయంత్రం అలంపూర్ నుంచి ప్రారంభం కానున్న ఈ...
అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. హాజరైన ప్రధాని మోదీ
ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ పార్టీ...
ప్రధానమంత్రుల గొప్పతనం చాటడం కోసం ‘పీఎం మ్యూజియం’ ఏర్పాటు చేశాం – ప్రధాని మోదీ
14 మంది మాజీ ప్రధానుల సేవలను గుర్తించేందుకు ఎన్డిఎ ప్రభుత్వం చర్యలు తీసుకుందని ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎంపీలతో అన్నారు. అందుకే ప్రధానమంత్రుల గొప్పతనం చాటడం కోసం...
గోవా: మార్చి 28న ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్ ప్రమాణస్వీకారం.. వేడుకకు రానున్న ప్రధాని మోదీ
గోవా ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్ మార్చి 28న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. గోవా ముఖ్యమంత్రిగా సావంత్ రెండోసారి కొనసాగుతారని బీజేపీ సోమవారం ప్రకటించింది. ఆయన...
యూపీ: ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన యోగి ఆదిత్యనాథ్.. 25న సీఎంగా ప్రమాణ స్వీకారం
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా మార్చి 25న యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే ఆయన ప్రస్తుతం శాసనమండలి (ఎమ్మెల్సీ) సభ్యుడిగా కొనసాగుతున్నారు. మరో 3 రోజుల్లో సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవికి...
తెలంగాణాలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళేది లేదు, దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం తప్పకుండా వస్తుంది – సీఎం కేసీఆర్ సంచలన...
జాతీయ రాజకీయాలపై మరోసారి సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రస్తుతం రాజకీయ శూన్యత ఉందని, త్వరలోనే బీజేపీకి ప్రత్యామ్నాయం తప్పకుండా వస్తుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఈరోజు తెలంగాణ భవన్లో...
కడపలో ‘రాయలసీమ రణభేరి సభ’ నిర్వహించిన బీజేపీ.. హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సునీల్ దేవధర్
ఈరోజు కడపలో రాయలసీమ ప్రాంత సమస్యలపై "రాయలసీమ రణభేరి" పేరుతో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. రాయలసీమ అభివృద్దిపై వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలకు నిరసనగా బీజేపీ ఈ సభను నిర్వహించింది. దీనికి...
ఎక్కువ కాలం పాలన సాగించిన బిజెపి ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించిన.. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. దేశంలోని భారతీయ జనతా పార్టీ అగ్రనాయకులలో ఒకరు. దశాబ్దాలుగా పార్టీలో క్రమశిక్షణ కలిగిన నేతగా ఆయనకి గుర్తింపు ఉంది. అలాగే, మధ్యప్రదేశ్ రాజకీయాలలో శివరాజ్ సింగ్...
బెంగాల్ కోసం 25 కోట్లకు పెగాసస్ స్పైవేర్ ఆఫర్ చేశారు, కానీ నేను ఒప్పుకోలేదు.. మమతా బెనర్జీ సంచలన...
భారత్లో గతేడాది రాజకీయంగా కలకలం రేపిన ఇజ్రాయెల్ భద్రతా సంస్థ ఎన్ఎస్ఓ గ్రూప్ తయారు చేసిన పెగాసస్ స్పైవేర్ నిఘా వ్యవస్థపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ...