Home Search
%E0%B0%AC%E0%B1%80%E0%B0%9C%E0%B1%87%E0%B0%AA%E0%B1%80 - search results
If you're not happy with the results, please do another search
హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద బీజేపీ ‘ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష’ – పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యేలు
హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నేడు బీజేపీ ‘‘ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష’’ చేస్తోంది. బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ శాసనసభ నుంచి సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించడం...
ఎన్నికల్లో ఓడిన 5 రాష్ట్రాల పీసీసీ అధ్యక్షుల రాజీనామా కోరిన సోనియా గాంధీ, తన రాజీనామా లేఖను పంపిన...
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమి చెందడంతో కాంగ్రెస్ హైకమాండ్ ప్రక్షాళన చేపట్టింది. ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యులను చేస్తూ ఆయా రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులను రాజీనామా...
బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై అభినందనలు అందుకున్న ప్రధాని మోదీ
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సెకండ్ సెషన్ సోమవారం నుంచి ప్రారంభం అయినా విషయం తెలిసిందే. ఈరోజు (మంగళవారం) బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ భేటీకి ప్రధాని నరేంద్ర మోదీతోపాటు, బీజేపీ...
యూపీ ఎన్నికల ఫలితాలు: బీజేపీ-బీఎస్పీ మధ్య పొత్తు పుకార్లపై స్పందించిన మాయావతి
ఉత్తరప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించారు. యూపీ ఎన్నికలలో బీఎస్పీ దారుణ ఓటమికి మీడియానే కారణం అని మాయావతి...
తాజా ఎన్నికల ఫలితాలు, 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సాధించబోయే విజయానికి సంకేతం – ప్రధాని మోదీ
తాజా ఎన్నికల ఫలితాలు, 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సాధించబోయే విజయానికి సంకేతం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) భారీ విజయం సాధించిన...
గోవాలో విజయానికి అడుగు దూరంలో బీజేపీ…అధికారం చేపట్టటం ఇక లాంఛనమే
గోవాలో విజయానికి బీజేపీ అడుగు దూరంలో నిలిచింది. గోవాలో 40 అసెంబ్లీ స్థానాలకు గాను 20 స్థానాల్లో కమలం పార్టీ విజయం సాధించడం ద్వారా అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. అధికారం చేపట్టడానికి...
తెలంగాణలో కూడా యూపీ ఫలితాలే వస్తాయి – బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి మంచి ఉత్సాహాన్నిచ్చాయి. నాలుగు రాష్ట్రాలలో అధికారం చేపట్టటానికి బీజేపీ సిద్ధం అయింది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో 260 పైగా స్థానాలలో బీజేపీ...
అసెంబ్లీ ఎన్నికలు: గోవాలో ‘హంగ్’.. అధికారం దిశగా బీజేపీ అడుగులు
దేశంలో చిన్న రాష్ట్రాలలో ఒకటైన గోవాలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లభించలేదు. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లుగానే ఇక్కడ హంగ్ ఏర్పడింది. 11...
తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పిటిషన్పై హైకోర్టులో నేడు విచారణ
తెలంగాణ అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ విధించబడిన బీజేపీ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజాసింగ్ లను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన...
యూపీ ఎన్నికలు: కాంగ్రెస్, ఎస్పీ లపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమేథీలో నేడు (గురువారం) జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కాంగ్రెస్, ఎస్పీ లపై విరుచుకుపడ్డారు. ఈ కుటుంబాలకు దేశ ప్రజలు...