Home Search
అబ్దుల్ నజీర్ - search results
If you're not happy with the results, please do another search
వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు పరుగులు
విజయవాడ టూ చెన్నై, హైదరాబాద్ టూ బెంగళూరు మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ పరుగులు పెట్టేందుకు ముహుర్తం ఖరారయిపోయింది. సెప్టెంబర్ 24న ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో ఏకంగా...
విజయవాడలో శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం ప్రారంభం.. పాల్గొని యజ్ఞ సంకల్పం తీసుకున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీలక్ష్మీ మహా యజ్ఞం ప్రారంభం అయింది. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో నేటి నుంచి ఆరురోజుల పాటు అనగా.. మే 12 నుంచి...
రేపటి నుంచి విజయవాడలో చండీ, రుద్ర, రాజ శ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం.. పాల్గొననున్న...
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రేపటి (శుక్రవారం, మే 12, 2023) నుంచి శ్రీలక్ష్మీ మహా యజ్ఞం ప్రారంభం కానుంది. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో శుక్రవారం నుంచి ఆరురోజుల...
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇంట ఘనంగా ఉగాది మిలన్, హాజరైన ప్రధాని మోదీ, పలువురు ప్రముఖులు
న్యూఢిల్లీలోని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అధికారిక నివాసంలో సోమవారం "ఉగాది మిలన్" కార్యక్రమం ఘనంగా జరిగింది. వెంకయ్య నాయుడు నిర్వహించిన శ్రీ శోభకృత్ నామ సంవత్సర (ఉగాది) వేడుకలకు ప్రధాన మంత్రి...
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సహా టీడీపీ సభ్యుల సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండోరోజు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. వీరిలో పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడును ఈ...
గవర్నర్ వ్యవస్థకు నిండుతనం తెచ్చిన వ్యక్తి బిశ్వభూషణ్ హరిచందన్, ఆయనతో జ్ఞాపకాలు నాకు ప్రత్యేకం – సీఎం జగన్
గత మూడున్నరేళ్లుగా రాష్ట్రానికి గవర్నర్గా సేవలందించిన బిశ్వభూషణ్ హరిచందన్కు వీడ్కోలు పలికేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం అధికారికంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించింది. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో...
దేశంలో 13 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియామకం…వివరాలివే
దేశంలో 13 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త గవర్నర్లను నియమించడంతో పాటుగా ప్రస్తుతం పదవిలో ఉన్నవారిని మరో రాష్ట్రానికి బదిలీ చేశారు. అలాగే మహారాష్ట్ర...
రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ కీలక ప్రసంగం, ఈ-కోర్ట్ ప్రాజెక్ట్ కింద కొత్త కార్యక్రమాలు ప్రారంభం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉదయం భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొని కీలక ప్రసంగం చేశారు. 1949లో రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన జ్ఞాపకార్థం,...
అయోధ్య కేసు – జడ్జిమెంట్ డే లైవ్ అప్ డేట్స్
యావత్ భారతదేశం ఏంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అయోధ్య లోని ‘రామజన్మభూమి- బాబ్రీ మసీదు’ స్థల వివాదం కేసులో సుప్రీం కోర్టు నేడు తుది తీర్పు ఇచ్చింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్...