Home Search
అబ్దుల్ నజీర్ - search results
If you're not happy with the results, please do another search
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం, ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 14, మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయినా వెంటనే ఏపీ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. సమావేశాలకు...
మార్చి 14న జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ, పవన్ కళ్యాణ్ పర్యటన, కార్యక్రమాల షెడ్యూల్ ఇదే…
జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభను కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో నిర్వహించనున్న విషయం తెలిసిందే. దీంతో మార్చి 14న జనసేన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నాలుగు...
మార్చి 14 నుండి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, గవర్నర్ నోటిఫికేషన్ జారీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 14, మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి ఏపీ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. మార్చి...
మార్చి 14న ఏపీ కేబినెట్ భేటీ, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కీలక నిర్ణయాలు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మార్చి 14, మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు వెలగపూడి సచివాలయంలోని ఒకటో బ్లాకులో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించి...
మార్చి 14 నుంచి ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చి 14 నుండి ప్రారంభం కానున్నాయి. సవరించిన ప్రణాళిక ప్రకారం ఈ సమావేశాలు దాదాపు వారం రోజుల పాటు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అధికార వర్గాల...
గన్నవరం విమానాశ్రయంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు వీడ్కోలు పలికిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు గన్నవరం ఎయిర్పోర్ట్లో ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ మేరకు బుధవారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గన్నవరం విమానాశ్రయం వద్దకు చేరుకొని గవర్నర్కు...
మాతృ భాషా దినోత్సవం సందర్భంగా తెలుగువారందరికీ శుభాకాంక్షలు, మాతృ భాషతోనే మనో వికాసం: పవన్ కళ్యాణ్
అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం సందర్భంగా తెలుగువారందరికీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. మాతృ భాషతోనే మనో వికాసం అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన...
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలిసిన సీఎం జగన్, మూడున్నరేళ్ళపాటు రాష్ట్రానికి సేవలందించినందుకు కృతజ్ఞతలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలుసుకున్నారు. ఈ మేరకు సోమవారం ఆయన సతీసమేతంగా గవర్నర్ నివాసానికి చేరుకుని బిశ్వభూషణ్తో భేటీ అయ్యారు. ఇక ఈ సందర్భంగా...
వైసీపీ స్పీడు తగ్గిందా? అలా కనిపిస్తోందా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నికల మూడ్ వచ్చేసింది. ఇన్చార్జిల మార్పు, అభ్యర్థుల ప్రకటన, కొత్తవారి కోసం వడబోత కార్యక్రమాల్లో రాజకీయ పార్టీలన్నీ బిజీబిజీగా ఉంటున్నాయి. అయితే.. అధికార పార్టీ వైసీపీలో వింత పరిస్థితులు కనిపిస్తున్నాయి....
జంపింగ్ జపాంగ్లు.. జాక్ పాట్లు..
ఎన్నికల సమీపిస్తున్న వేళ మాత్రమే ఎక్కువగా కనిపిస్తారు గోడ దూకే రాజకీయ నేతలు. టికెట్ రాకో.. ఆశించిన పదవి రాకో.. ప్రాధాన్యం లేదంటూనో ఉన్న పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. పక్క పార్టీల...