Home Search
ఎగ్జిట్ పోల్స్ - search results
If you're not happy with the results, please do another search
ముగ్గురు నేతలు.. రెండు చోట్ల..
తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో ఇక అభ్యర్ధుల చూపంతా కౌంటింగ్పైనే పడింది. డిసెంబర్ 3 న వెలువడే ఫలితాలతో అభ్యర్ధులంతా తమ రాతలు ఎలా ఉండబోతున్నాయోనన్న టెన్షన్లో పడ్డారు. దీనికి తోడు ఇప్పటికే...
తెలంగాణలో అధికారం మాదే: కేటీఆర్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలపోరు రసవత్తరంగా సాగింది. రెండు నెలల పాలు తెలంగాణ మారుమ్రోగిపోయింది. కోడికూసింది మొదలు.. అర్థరాత్రి వరకు నేతలు కంటిమీద కునుకులేకుండా ప్రచారాలు నిర్వహించారు. ర్యాలీలు, బహిరంగ సభలు, ఇంటింటి ప్రచారాలతో...
హంగ్ వస్తే.. కింగ్ మేకర్ అయ్యేది ఎవరు..?
తెలంగాణలో అత్యంత కీలక ఘట్టమైన పోలింగ్ ముగిసింది. మూడో తేదీన వెలువడనున్న ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అటు ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్కే పట్టం కడుతున్నాయి. దాదాపు అన్ని సర్వేలు కాంగ్రెస్కే...
హంగ్ ఏర్పడితే సీఎం పదవి డిమాండ్ చేసే అవకాశం?
ఎన్నికల ముందు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒకరిపై ఒకరు కారాలు, మిరియాలు నూరుకోవడం తగ్గింది కానీ.. అంతకు ముందు నువ్వొకటి అంటే నేను రెండు అంట అన్న లెక్కల్లో ఉండేవి. ఇక సీఎం...
ఇది బలవంతులపై బలహీనులు సాధించిన విజయం – కర్ణాటక ఫలితాలపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ జెట్ స్పీడ్తో దూసుకుపోయింది. శనివారం కౌంటింగ్ ప్రారంభమైనప్పటినుండి అన్ని రౌండ్లలో కాంగ్రెస్ తన సమీప ప్రత్యర్థి బీజేపీపై స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్...
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 113
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. శనివారం ఉదయం 8 గంలకు రాష్ట్ర వ్యాప్తంగా 36 కేంద్రాల్లో మొదలైంది. దీనికోసం ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్ కేంద్రాల...
రేపే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్.. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ మధ్య హోరాహోరీ పోరు, ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ శనివారం జరుగనుంది. మొత్తం 224 స్థానాలకు ఈనెల 10వ తేదీన జరిగిన ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో 73.19 శాతం నమోదైనట్లు ఎన్నికల సంఘం...
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. కొనసాగుతున్న పోలింగ్, లైవ్ అప్డేట్స్
కర్ణాటకలో శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. బుధవారం ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. రాష్ట్రంలోని 224 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది....
త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో మొదలైన అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్, ఫలితాలపై ఉత్కంఠ
ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ లలో గురువారం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్ల వద్దకు ఈవీఎంలు చేరుకోగా.. ఈ ఉదయం 8 గంటలకు ముందుగా పోస్టల్...
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు, ఆధిక్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికలు డిసెంబర్ 4న జరిగిన విషయం తెలిసిందే. ఎంసీడీ ఎన్నికల్లో మొత్తం 250 వార్డులకు గానూ, 1349 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో నేడు...