Home Search
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ - search results
If you're not happy with the results, please do another search
తొలిసారిగా సింహాచలం అప్పన్నను దర్శించుకున్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
ఈరోజు విశాఖ పర్యటనలో భాగంగా తొలిసారిగా సింహాచలం సింహాద్రి అప్పన్న దర్శనానికి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సతీసమేతంగా విచ్చేశారు. సోమవారం ఉదయం విజయవాడ నుంచి గవర్నర్ బిశ్వభూషణ్ దంపతులు ప్రత్యేక విమానంలో...
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు: సభలో గవర్నర్ ప్రసంగ ప్రతులను చింపివేసిన టీడీపీ సభ్యులు, వాకౌట్
ఈరోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే, మొదటిరోజునే అసెంబ్లీకి నిరసన సెగలు తాకాయి. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పదవీబాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా ఉభయసభలను ఉద్దేశించి...
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం: ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటినుంచి ప్రారంభం అయ్యాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పూర్తిస్థాయి సమావేశాలు జరగబోతుండటం విశేషం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2022-23 బడ్జెట్ సమావేశాలు ఈరోజు రాష్ట్ర గవర్నర్...
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు మరోసారి అస్వస్థత, హైదరాబాద్కు తరలింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆదివారం రాత్రి ఆయన్ను హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ముందుగా నవంబర్ 15న గవర్నర్ కరోనా బారినపడడంతో ఏఐజీ...
ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ అస్వస్థతకు గురవడంతో బుధవారం ఉదయం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తరలించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో గవర్నర్ చికిత్స పొందుతున్నారు. ఈ...
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో భేటీ కానున్న సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో భేటీ కానున్నారు. గురువారం సాయంత్రం రాజ్ భవన్ లో గవర్నర్ ను సీఎం వైఎస్ జగన్ మర్యాదపూర్వకంగా కలువనున్నారు....
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం, దుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్ దంపతులు
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 7, గురువారం నుంచి అక్టోబర్ 15, శుక్రవారం వరకు కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. తొలిరోజున శ్రీ...
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో సీఎం వైఎస్ జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తన సతీమణి వైఎస్ భారతితో కలిసి సీఎం వైఎస్ జగన్...
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో భేటీ కానున్న సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో ఈ రోజు భేటీ కానున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు రాజ్ భవన్ లో గవర్నర్ ను సీఎం...
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
దేశంలో రెండోదశ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు కరోనా వాక్సిన్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్...