Home Search
చర్చలు - search results
If you're not happy with the results, please do another search
రైతుల ఆందోళన: కేంద్రంతో జరుగుతున్న పదో రౌండ్ చర్చలు
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన కొనసాగుతుంది. చట్టాలకు సంబంధించి కేంద్రప్రభుత్వం, రైతు సంఘాల మధ్య ఇప్పటివరకు 9 రౌండ్లలో జరిగిన చర్చలు పూర్తిస్థాయిలో...
31 వ రోజుకు చేరిన రైతుల ఆందోళన: డిసెంబర్ 29 న కేంద్రంతో చర్చలు
నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన 31 వ రోజుకు చేరుకుంది. గతకొన్ని రోజులుగా కేంద్రప్రభుత్వం, రైతు సంఘాల మధ్య చర్చలకు సంబంధించి ప్రతిష్టంభన కొనసాగుతుంది. ఈ...
వ్యవసాయ చట్టాలపై ఆందోళన: రైతు సంఘాల నేతలు, కేంద్రం మరోసారి చర్చలు
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన ఎనిమిదో రోజుకి చేరుకుంది. ఈ నేపథ్యంలో గురువారం నాడు 40 రైతు సంఘాల నేతలతో ఢిల్లీలోని...
రైతులతో రేపు మరోసారి చర్చలు జరుపనున్న కేంద్ర ప్రభుత్వం
కేంద్రప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన ఏడో రోజుకి చేరుకుంది. మంగళవారం నాడు 35 రైతు సంఘాల నేతలతో కేంద్ర వ్యవసాయ...
అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ అధికారులు చర్చలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నడపడంపై కసరత్తు మొదలైంది. ఈ నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీల అధికారులు హైదరాబాద్ లోని బస్ భవన్ లో సమావేశం అయ్యారు. అంతర్రాష్ట్ర ఒప్పందం, ఇతర...
ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీల మధ్య నేడు ప్రాథమిక చర్చలు
అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాకే ఆర్టీసీ బస్సులను నడపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అలాగే ఒప్పందాలకు...
రైల్వే ఓవర్ బ్రిడ్జీల నిర్మాణంపై రైల్వే అధికారులతో మంత్రి కేటిఆర్ చర్చలు
ప్రజల సౌకర్యార్థం చేపట్టిన రైల్వే అండర్ పాసులు, రైల్వే ఓవర్ బ్రిడ్జీల నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేసేందుకు సమన్వయంతో వ్యవహరిద్దామని దక్షిణ మధ్యరైల్వే అధికారులను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే.తారక రామారావు...
హైదరాబాద్ హౌస్ లో ట్రంప్ – మోదీ ద్వైపాక్షిక చర్చలు
ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కొన్ని కీలక ఒప్పందాలపై ట్రంప్, మోదీ సంతకాలు చేశారు. ఈ చర్చల్లో...
అర్ధాంతరంగా ముగిసిన ఆర్టీసీ చర్చలు
ఆర్టీసీ యాజమాన్యంతో, ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు జరిపిన చర్చలు ముగిసాయి. భేటీ అనంతరం ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ, ఈ చర్చలను నిర్బంధ చర్చలుగా వర్ణించారు,...
నేడు ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలు?
ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపేందుకు ఎట్టకేలకు ప్రభుత్వం సిద్ధమైంది. అక్టోబర్ 26, శనివారం నాడు మధ్యాహ్నం రెండు గంటలకు ఎర్రమంజిల్లోని ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ కార్యాలయంలో ఆర్టీసీ సంస్థ ఎగ్జిక్యూటివ్...