Home Search
చర్చలు - search results
If you're not happy with the results, please do another search
ప్రభుత్వంతో చర్చలు సఫలం.. సమ్మె విరమించిన అంగన్వాడీలు
ఏపీలో నెలరోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తోన్న విషయం తెలిసిందే. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు సమ్మెకు దిగారు. రోజురోజుకు సమ్మెను ఉధృతం చేశారు. సమ్మెను విరమించి...
విశాఖలో ముగిసిన జీ-20 సదస్సు.. మూడు రోజుల పాటు పలు అంతర్జాతీయ అంశాలపై కీలక చర్చలు
ఆంధ్రప్రదేశ్ లోని సాగరతీరమైన విశాఖపట్నంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీ-20 సభ్యదేశాల వర్కింగ్ గ్రూపు సదస్సు గురువారం ముగిసింది. 'వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్' అనే థీమ్తో తలపెట్టిన ఈ...
అర్థవంతమైన చర్చలు లేకుండా దాడులేంటి?, ఏపీ అసెంబ్లీలో పరిణామాలపై స్పందించిన పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ శాసన సభలో సోమవారం అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష టీడీపీ సభ్యుల మధ్య జరిగిన ఘర్షణ, సంబంధిత పరిణామాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. అసెంబ్లీ అర్థవంతమైన చర్చలు లేకుండా దాడులేమిటి?...
సీఎం కేసీఆర్ను కలిసిన టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి, కీలక చర్చలు
తెలంగాణ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో.. కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో సమావేశమయ్యారు. ఈ మేరకు...
ఈజిప్ట్ అధ్యక్షుడితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విస్తృత చర్చలు
దేశంలో గురువారం జరగనున్న 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గౌరవ అతిథిగా ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దేల్ ఫతేహ్ ఎల్-సీసీ పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ చేరుకున్న ఈజిప్ట్ అధ్యక్షుడికి బుధవారం...
జీ-20 సమ్మిట్ సందర్భంగా యూకే, సింగపూర్, ఇటలీ, ఆస్ట్రేలియా ప్రధానులతో ప్రధాని మోదీ కీలక చర్చలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియాలోని బాలిలో జరుగుతున్న 17వ జీ-20 సదస్సుకు హాజరయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలిలో జీ-20 సమ్మిట్ సందర్భంగా యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) ప్రధాని రిషి...
గుజరాత్లో ప్రధాని మోదీతో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ద్వైపాక్షిక చర్చలు
ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్తో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం గుజరాత్లోని కెవాడియాలో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. బుధవారం నుంచి మూడు రోజుల భారత్ పర్యటనలో ఉన్న గుటెర్రెస్తో మోదీ సుదీర్ఘంగా...
సీఎస్ సోమేశ్ కుమార్ తో వీఆర్ఏల సమావేశం, చర్చలు సఫలం, నేటి నుంచే విధుల్లోకి…
తెలంగాణలో గత కొద్దికాలంగా సమ్మె చేస్తున్న గ్రామ రెవిన్యూ సహాయకులు (వీఆర్ఏలు) తమ రిప్రజెంటేషన్ తో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ తో బుధవారం బీఆర్కేఆర్ భవన్ లో...
భారత్లో ఐఫోన్ల తయారీకి టాటా గ్రూప్ ప్రణాళికలు? ప్రముఖ తైవాన్ కంపెనీ విస్ట్రన్తో చర్చలు!
ప్రముఖ కార్పొరేట్ దిగ్గజం టాటా గ్రూప్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్లో ఐఫోన్ల తయారీ చేపట్టడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు టాటా గ్రూప్ ఇప్పటికే తైవాన్ కేంద్రంగా పనిచేసే...
మంత్రి బొత్సతో ఉపాధ్యాయ సంఘాల చర్చలు సఫలం.. ఫేస్ రికగ్నెజేషన్ యాప్కు అంగీకారం, నేటినుంచి అమలు
ఆంధ్రప్రదేశ్ లోని ఉపాధ్యాయులు ఎట్టకేలకు తమ పంతం వీడారు. రాష్ట్రప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ఫేస్ రికగ్నెజేషన్ యాప్ను వ్యతిరేకించిన ఉద్యోగులు తాజాగా తమ నిర్ణయం మార్చుకున్నారు. ఈ క్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స...