Home Search
జింబాబ్వే - search results
If you're not happy with the results, please do another search
టీ20 ప్రపంచ కప్: ఐసీసీ ఆధ్వర్యంలో కెప్టెన్స్ డే కార్యక్రమం, ఒకే ఫ్రేమ్లో 16 జట్ల కెప్టెన్లు
క్వాలిఫయర్స్లో నమీబియాతో శ్రీలంక స్క్వేర్ చేయడంతో టీ20 ప్రపంచకప్ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మెగా టోర్నమెంట్ ముందు ఐసీసీ ఆధ్వర్యంలో కెప్టెన్స్ డే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో...
టీమిండియాకు మరో షాక్.. టీ20 ప్రపంచకప్ నుంచి దీపక్ చాహర్ ఔట్? ముగ్గురు ఆటగాళ్లు చేరే అవకాశం!
టీ20 వరల్డ్కప్కు ముందు భారత్కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే టీమిండియా బౌలింగ్ దళానికి నేతృత్వం వహించే స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఈ మెగా టోర్నీకి దూరమవడంతో జట్టు ఆందోళన చెందుతోంది....
టీ20 ప్రపంచ కప్ 2022: విన్నర్, రన్నరప్ జట్లకు ప్రైజ్ మనీ ఎంతంటే?
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచ కప్-2022 అక్టోబర్ 16వ తేదీ నుండి నవంబర్ 13వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో జరుగనున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీ పాల్గొనే క్రికెట్ బోర్డులు...
టీ20 ప్రపంచకప్-2022: 15 మందితో శ్రీలంక జట్టు ప్రకటన
టీ20 ప్రపంచకప్-2022 అక్టోబర్ 16 నుండి నవంబర్ 13 వరకు ఆస్ట్రేలియాలో జరుగనుంది. ఈ ఐసీసీ టోర్నమెంట్ లో ఆడే తమ జట్లను ఇప్పటికే భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా, వెస్టిండీస్,...
అన్ని రకాల భారత్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన రాబిన్ ఊతప్ప
టీమిండియా బ్యాటర్, వికెట్ కీపర్ రాబిన్ ఊతప్ప కీలక నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ, భారత్ క్రికెట్కు గుడ్బై చెబుతున్నట్టుగా బుధవారం ప్రకటన చేశాడు. "నా దేశానికి మరియు నా కర్ణాటక రాష్ట్రానికి ప్రాతినిధ్యం...
ఆసియా కప్ ప్రారంభానికి ముందు టీమిండియాకు షాక్.. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్కు కరోనా
ఆసియా కప్ ప్రారంభానికి ముందు టీమిండియాకు షాక్ తగిలింది. ఆ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్కు కరోనా సోకింది. దీంతో కోచ్ ద్రవిడ్ లేకుండా ఆటగాళ్లు మంగళవారం యూఏఈకి వెళ్లనున్నారు. కాగా...
మూడో వన్డేలో వెస్టిండీస్పై టీమిండియా ఘనవిజయం.. 3-0తో సిరీస్ క్లీన్స్వీప్
కరేబియన్ గడ్డపై టీమిండియా చరిత్ర సృష్టించింది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఘనవిజయం సాధించింది. దీంతో సిరీస్ను 3-0తో సొంతం చేసుకున్నది. విండీస్ గడ్డపై 39 ఏళ్ల తర్వాత...
రెండో వన్డేలో విండీస్పై భారత్ జయభేరి.. వన్డేల్లో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించిన టీమిండియా
వెస్టిండీస్పై టీమిండియా ఘన విజయం సాధించింది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అఖరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన...
టీమిండియా బౌలర్ భువనేశ్వర్ కుమార్ కు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు
మార్చి నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును భారత్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ గెలుచుకున్నాడు. జనవరి 2021 నుంచి అంతర్జాతీయ క్రికెట్ అన్ని రకాల ఫార్మాట్లలో ఉత్తమ ప్రదర్శనలకు...
2020 భారత్ క్రికెట్ జట్టు షెడ్యూల్
కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యంలో 2019 సంవత్సరంలో భారత్ క్రికెట్ జట్టు పలు సంచలన విజయాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. గత కొన్ని సిరీస్ ల నుండి అన్ని ఫార్మాట్లలో బలం...