Home Search
జీవీఎల్ - search results
If you're not happy with the results, please do another search
సామాజిక న్యాయం కోసమే ద్రౌపది ముర్ముకు మద్ధతు, ఆమెను రాష్ట్రపతిగా గెలిపిద్దాం: చంద్రబాబు
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఓటు వేసి ఆమె విజయానికి సహకరించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ ప్రతినిధులకు పిలుపునిచ్చారు. మంగళవారం ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము...
ఏపీలో నేటినుంచి ఆత్మకూరు ఉపఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ ఉపఎన్నికకు సంబంధించిన నామినేష్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. మే 25వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన అసెంబ్లీ ఎన్నిక షెడ్యూల్...
విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. వాల్తేరు స్థానంలో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ కూడా!
ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ నగరమైన విశాఖపట్నంలో రైల్వేజోన్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. నిన్న రాజ్యసభలో బీజేపీ...
కడపలో ‘రాయలసీమ రణభేరి సభ’ నిర్వహించిన బీజేపీ.. హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సునీల్ దేవధర్
ఈరోజు కడపలో రాయలసీమ ప్రాంత సమస్యలపై "రాయలసీమ రణభేరి" పేరుతో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. రాయలసీమ అభివృద్దిపై వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలకు నిరసనగా బీజేపీ ఈ సభను నిర్వహించింది. దీనికి...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుత రాజధాని అమరావతే, రాజ్యసభలో కేంద్రం ప్రకటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుత రాజధాని అమరావతే అని కేంద్ర ప్రభుత్వం బుధవారం నాడు స్పష్టం చేసింది. ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా, రాజ్యసభలో రాజధాని అంశానికి సంబంధించి బీజేపీ ఎంపీ జీవీఎల్...
దక్షిణాది రాష్ట్రాల బీజేపీ ఎంపీ లతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం
దక్షిణాది రాష్ట్రాల బీజేపీ ఎంపీ లతో ప్రధాని నరేంద్ర మోదీ నేడు సమావేశం అయ్యారు. ఢిల్లీలోని తన అధికార నివాసంలో ఉదయం అల్పాహార విందుకు బీజేపీ ఎంపీలను ఆయన ఆహ్వానించారు. ఈ సమావేశానికి...
ఏపీలో మున్సిపల్ ఎన్నికలు: జిల్లాల వారీగా బీజేపీ ఇన్ఛార్జులు నియామకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 10 వ తేదీన 12 కార్పోరేషన్స్, 75 మునిసిపాలిటీలు/నగర పంచాయతీలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్పోరేషన్స్, మునిసిపల్, అలాగే ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికలకు సంబంధించి...
ఏపీ హైకోర్టు తరలింపుపై కేంద్ర ప్రభుత్వం స్పందన ఇదే …
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బుధవారం నాడు రాజ్యసభలో అమరావతి నుంచి ఏపీ హైకోర్టును కర్నూలుకు తరలింపు అంశంపై బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రశ్న అడిగారు. ఈ...
ఏలూరులో అంతుచిక్కని వ్యాధి, పెరుగుతున్న బాధితుల సంఖ్య
పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో అస్వస్థతకు గురవుతున్న ప్రజల సంఖ్య పెరుగుతుంది. గత శనివారం సాయంత్రం నుంచి ఇప్పటివరకు 500 మందికి పైగా ప్రజలు అస్వస్థత గురైనట్టు తెలుస్తుంది. వీరంతా ఏలూరు...
బీజేపీ జాతీయ నూతన కార్యవర్గం ప్రకటన: డీకే అరుణ, పురందేశ్వరికి చోటు
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సెప్టెంబర్ 26, శనివారం నాడు జాతీయ నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. 12 మందిని జాతీయ ఉపాధ్యక్షులుగా, 8 మందిని జాతీయ ప్రధాన కార్యదర్శులుగా, ఒక జాతీయ ప్రధాన...