Home Search
యశ్వంత్ సిన్హా - search results
If you're not happy with the results, please do another search
పార్లమెంటు సహా అన్ని రాష్ట్రాల్లో ప్రారంభమైన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ
దేశ 15వ రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు పార్లమెంట్ ప్రాంగణంలో పాటుగా అన్ని రాష్ట్రాల శాసన సభల్లో మరియు శాసన సభ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాల్లో సోమవారం ఉదయం రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ...
ప్రెసిడెంట్ ఎలక్షన్ 2022: ఎంపీలకు, ఎమ్మెల్యేలకు వేర్వేరు రంగుల బ్యాలెట్ పేపర్లు కేటాయింపు
భారతదేశ ప్రథమ పౌరుడి ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. జూలై 18న (సోమవారం) భారతదేశం యొక్క తదుపరి రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి సర్వం సిద్ధం అవుతోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓటర్లుగా ఉండే...
ఏపీ: టీడీపీ కీలక నిర్ణయం.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కీలక నిర్ణయం తీసుకుంది. మరో వారంలో జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు తెలిపాలని నిశ్చయించుకుంది. ఈ మేరకు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేతో చర్చించిన...
త్వరలో తెలంగాణ పర్యటనకు రానున్న ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము!
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము త్వరలో తెలంగాణ పర్యటనకు రానున్నారా? త్వరలో జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో శాసనసభ్యుల మద్దతు కోసం జూలై 12న తెలంగాణ పర్యటనకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది....
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ఒడిశా గిరిజన నేత ‘ద్రౌపది ముర్ము’.. ప్రకటించిన బీజేపీ
నిన్న ఒక్కరోజే దేశంలో రెండు ఆసక్తికర పరిణామాలు జరిగాయి. వచ్చే నెలలో జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికలలో తమ అభ్యర్థులుగా అధికార బీజేపీ, ప్రతిపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించటం విశేషం. అయితే ముందుగా...
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో నడ్డా, అమిత్ షా భేటీ, రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు?
దేశ రాష్ట్రపతి ఎన్నికకు జూలై 18న ఓటింగ్ నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ఎన్నిక సమీపిస్తున్న నేపథ్యంలో తమ అభ్యర్థి ఎంపికపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ)...
శరద్ పవార్ నివాసంలో 8 రాజకీయ పార్టీల నాయకులు సమావేశం
దేశంలో జాతీయ రాజకీయాల్లో ప్రభావం కలిగించే దిశగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో 8 రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు సమావేశమయ్యారు....
మొరార్జీ దేశాయ్ తర్వాత ఆరుసార్లు బడ్జెట్ ప్రవేశం
ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1 వ తేదీన మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పటికే ఐదు పూర్తిస్థాయి బడ్జెట్లు సమర్పించిన ఆమె.. భారత మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ తర్వాత వరుసగా ఆరు...
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు తెలిపిన బీఎస్పీ అధినేత్రి మాయావతి
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు తెలిపారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. ఈ మేరకు ఆమె పార్టీ నిర్ణయాన్ని ప్రకటించారు. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతివ్వాలని నిర్ణయించుకున్నామని, అయితే...
రఫెల్ పై పిటిషన్లు కొట్టివేసిన సుప్రీం కోర్టు, కేంద్రానికి ఊరట
రఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంపై నవంబర్ 14, గురువారం నాడు సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. రఫెల్ విమానాల కొనుగోలు అంశంపై దాఖలైన సమీక్ష పిటిషన్లంటినీ సుప్రీం కోర్టు తిరస్కరించింది. రఫెల్ పై...