Home Search
యశ్వంత్ సిన్హా - search results
If you're not happy with the results, please do another search
భారత నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షల వెల్లువ, అభినందనలు తెలిపిన పలువురు ప్రముఖులు
గురువారం జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ద్రౌపది ముర్ముకు దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతలు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ముందుగా ప్రధాని మోదీ గురువారం...
దేశ నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ
భారతదేశ 15వ రాష్ట్రపతిగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. తన ప్రత్యర్థి, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పై ఆమె ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో...
భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము, ఎన్నికల్లో ఘన విజయం
భారతదేశ 15వ రాష్ట్రపతిగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. తన ప్రత్యర్థి, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పై భారీ తేడాతో ఆమె ఘన విజయం సాధించారు....
కొనసాగుతున్న రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్, తొలి రౌండ్లో ద్రౌపది ముర్ముకు భారీ ఆధిక్యం
పార్లమెంట్ హౌస్లో రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తర్వాత దేశ 15వ రాష్ట్రపతిగా ఎవరు పీఠం అధిష్టిస్తారో మరికొన్ని గంటల్లోనే తేలనుంది. కాగా గురువారం...
నేడే రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు, సాయంత్రంలోపు ఫలితాలు వెల్లడి
దేశ రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లో ఓట్ల లెక్కింపు నిర్వహించనుండగా, సాయంత్రం 4 గంటల లోపు తుది...
ముగిసిన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్.. జూలై 21న కౌంటింగ్
రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. పార్లమెంట్ ఆవరణలో ఉభయ సభల ఎంపీలు ఓటేయగా, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము...
ఏపీలో కొనసాగుతున్న రాష్ట్రపతి ఎన్నిక.. ఓటు వేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర టీడీపీ ఎమ్మెల్యేలు
దేశవ్యాప్తంగా సోమవారం రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్-1లో పోలింగ్ ప్రారంభమైంది. ఏపీలో అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష టీడీపీ కూడా ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకే...
రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం కేసీఆర్
తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో శాసనసభ కమిటీ హాలులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు....
పొరపాటున ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకి ఓటేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క.. అధికారుల తుది నిర్ణయం కోసం ఎదురుచూపు
తెలంగాణ అసెంబ్లీలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రక్రియ జరుగుతుండగా తెలంగాణలో కూడా సోమవారం ఉదయం నుంచి పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు,...
తెలంగాణ: రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్.. మొదటి ఓటు వేసిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ సోమవారం ఆరంభమైంది. ఈ మేరకు శాసనసభ కమిటీ హాలులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మొదటి ఓటుహక్కు వినియోగించుకున్నారు....