Home Search
లోక్ సభ స్థానాలకు - search results
If you're not happy with the results, please do another search
టీడీపీ మూడో జాబితా ఇదే..
తెలుగు దేశం పార్టీ మూడో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇప్పటి వరకు రెండు విడతలుగా అభ్యర్థుల జాబితాను ప్రకటించగా.. శుక్రవారం మూడో అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించింది. అలాగే 13 ఎంపీ...
వైసీపీ గెలుపు గుర్రాలు వీరే..
ఏపీలో ఎన్నికల దగ్గరపడుతున్నవేళ వైసీపీ స్పీడ్ పెంచేసింది. అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఏపీలో మొత్తం 25 లోక్ సభ స్థానాలు ఉండగా.. అందులో 24 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది....
పవన్ అడ్జస్ట్మెంట్లతో అడ్జెస్ట్ అవ్వాల్సిందేనా?
కొద్ది రోజులుగా మెగా బ్రదర్ నాగబాబు జనసేన పార్టీ అభ్యర్థిగా అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారని వినిపిస్తున్న ప్రచారానికి తాజాగా తెర పడినట్లే కనిపిస్తోంది. మొన్నటివరకూ జనసేన పార్టీలో యాక్టివ్...
జనసేన ఎంపీ అభ్యర్థులు వీరే.. త్వరలోనే అధికారిక ప్రకటన
మొత్తానికి తెలుగు దేశం-జనసేన పార్టీలు స్పీడ్ పెంచేశాయి. సీట్ల సర్దుబాటుపై ఓ క్లారిటీ ఇచ్చి.. తమ గెలుపు గుర్రాలను బరిలోకి దించాయి. ఈసారి 24 అసెంబ్లీ.. 3 పార్లమెంట్ స్థానాల్లో జనసేన సోటీ...
సిట్టింగ్లను మార్చడం వైసీపీకి లాభమా? నష్టమా?
దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ చేయని సాహసం చేస్తున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. యాభైకి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కకు పెట్టేస్తున్నారు. పనితీరు బాగోలేని...
ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసిన చంద్రబాబు
సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు దృష్టి పెట్టారు. వీలైనంత త్వరగా అభ్యర్థులను కదనరంగంలోకి దించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై ఇరువురు నేతలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు...
అలకబూనిన మరో వైసీపీ నేత
ఏపీలో దూకుడుగా వెళ్తోన్న.. వైసీపీ ఆరో జాబితాను కూడా ప్రకటించేసింది. ఈ జాబితాలో 6 అసెంబ్లీ, 4 లోక్ సభ స్థానాలకు ఇంఛార్జ్లను ప్రకటించింది. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లుగానే నెల్లూరు సిటీ...
పెనమలూరు టీడీపీ టికెట్ దక్కేదెవరికి?
ఎన్నికలు ముంచుకొస్తున్నకొద్దీ ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్లు స్పీడ్ పెంచేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే...
ఎలమంచిలి సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చే యోచనలో జగన్
పెద్ద సంఖ్యలో సిట్టింగ్లను మార్చుతూ సంచలనానికి తెరలేపారు వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి. దేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా సిట్టింగ్లను మారుస్తూ సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. ఇప్పటి...
ఏప్రిల్ మొదటివారంలోనే ఎన్నికలు
ఏపీలో ఎన్నికలకు మరెంతో సమయం లేదు. ఏప్రిల్లో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు జరగొచ్చని ఎన్నికల సంఘం నుంచి బలమైన సంకేతాలు అందుతున్నాయి. అటు మార్చి రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం...