Home Search
లోక్ సభ స్థానాలకు - search results
If you're not happy with the results, please do another search
లోక్సభకు 454, అసెంబ్లీకి 2387 మంది అభ్యర్ధుల పోటీ
ఏపీలో అసెంబ్లీ , లోక్సభ ఎన్నికల పోలింగ్ మే 13న జరుగనుంది. ఏపీలో 25 లోక్సభ స్థానాలకు 454 మంది అభ్యర్ధులు తలపడుతుంటే.. 175 అసెంబ్లీ స్థానాలకు 2,387మంది అభ్యర్ధులు పోటీలో నిలిచారు....
తండ్రికి లోక్సభ..కూతురుకు అసెంబ్లీ టికెట్
డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడును మళ్లీ మాడుగుల ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన వైసీపీ..మారిన రాజకీయ సమీకరణాలతో అనకాపల్లి ఎంపీ టికెట్ను అతనికి కేటాయించింది. మాడుగులలో ఖాళీ అయిన ఎమ్మెల్యే టికెట్ ను...
లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈసీ
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు లోక్ సభ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ వెలువడింది. లోక్సభతో పాటు ఏపీ,...
మరో 34 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ
ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ తెలుగు దేశం పార్టీ స్పీడ్ పెంచేసింది. ఈసారి గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న టీడీపీ.. అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది. వైసీపీ అభ్యర్థులకు ధీటుగా అభ్యర్థులను ఎంపిక చేస్తోంది....
లోక్ సభ ఎన్నికల వేళ.. ఎవరు ఎటువైపు..
ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురది ఎట్లన్నన్.. అని సుమతి శతకంలో చెప్పింది చాలామందికి గుర్తుండే ఉంటుంది. అలాగే అధికారం ఉన్నప్పుడే ఎవరైనా పార్టీలోకి చేరతారు. అది ఎప్పటి నుంచో ఉన్న...
ఆ స్థానం నుంచి లోక్ సభ బరిలోకి నాగబాబు
జనసేన పార్టీలో క్రియాశీలకంగా కొనసాగుతూ.. తన తమ్ముడు పవన్ కళ్యాణ్కు అండగా ఉంటున్నారు నాగబాబు. గత లోక్ సభ ఎన్నికల్లో నాగబాబు జనసేన తరుపున నరసాపురం నుంచి బరిలోకి దిగారు. కానీ వైసీపీ...
పెద్దల సభలో ప్రియాంక అడుగుపెడతారా?
ఫిబ్రవరి 27న 15 రాష్ట్రాల్లోని 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే హిమాచల్ ప్రదేశ్లో ఒకే ఒక్క రాజ్యసభ సీటుకు జరిగే ఎన్నిక పైనే అందరి చూపు ఇక్కడే పడింది. హిమాచల్...
ఆ స్థానం నుంచి లోక్సభ బరిలోకి రోజా?
వైనాట్ 175 నినాదంతో ముందుకెళ్తున్నారు వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే 58 అసెంబ్లీ స్థానాలు.. 10 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అటు సిద్ధం పేరుతో ఎన్నికల శంఖారావం...
రాజమండ్రి లోక్సభ స్థానం నుంచి సుమన్ పోటీ?
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఏపీలో రెండు ఎన్నికలు ఒకేసారి జరిగే అవకాశం ఉంది. ఈక్రమంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ స్పీడ్ పెంచేశారు. వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. ప్రత్యర్థులకు ఏమాత్రం అందని రీతిలో...
మూడు కీలక స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు
ఏపీలో ఎన్నికలవేళ ప్రధాన పార్టీలన్నీ దూకుడుగా ముందుకెళ్తున్నాయి. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ నాలుగు విడతల్లో తమ అభ్యర్థులను ప్రకటించింది. 50 అసెంబ్లీ స్థానాలకు.. 9 లోక్ సభ...