Home Search
వేముల ప్రశాంత్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
రేపే ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ.. భారీ ఏర్పాట్లు చేసిన నేతలు, గులాబీమయమైన పట్టణం
రేపు ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందాక నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ కావడంతో దీనిని విజయవంతం చేసేందుకు...
ఖమ్మంలో జనవరి 18న బీఆర్ఎస్ తొలి భారీ బహిరంగ సభ, జిల్లా నేతలకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు
ఖమ్మంలో జనవరి 18వ తేదీన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తోలి బహిరంగ సభ నిర్వహించాలని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో...
నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం కేసీఆర్, 14న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం
ఢిల్లీలోని సర్దార్పటేల్ మార్గ్ లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని డిసెంబర్ 14వ తేదీన ప్రారంభించనున్నట్టు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించిన విషయం తెలిసిందే. ఢిల్లీలో...
నేడు జగిత్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన, నూతన సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈరోజు (డిసెంబర్ 7, బుధవారం) జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలో నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. సీఎం...
ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్, కుమారస్వామి భేటీ, త్వరలోనే సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ?
హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో ఆదివారం నాడు జేడీఎస్ నేత, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, జాతీయ రాజకీయాల్లో...
నిజామాబాద్ జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సోమవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా నిజామాబాద్ బైపాస్ రోడ్డు ప్రాంతంలో సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.60 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన...
నేడు రాజకీయాల కోసం సమాజాన్ని విడదీసే ప్రయత్నం జరుగుతోంది, గుర్తించి ప్రజలు ఐకమత్యంతో ఉండాలి – సీఎం కేసీఆర్
నేడు రాజకీయాల కోసం సమాజాన్ని విడదీసే ప్రయత్నం జరుగుతోంది, దీనిని గుర్తించి ప్రజలు ఐకమత్యంతో ఉండాలని హితవు పలికారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు. బుధవారం ఆయన మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాలో...
మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా నూతన కలెక్టరేట్ కాంప్లెక్స్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు బుధవారం మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్లో...
హైదరాబాద్లో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ)ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గురువారం ప్రారంభించారు. ముందుగా కమాండ్ కంట్రోల్ సెంటర్ శిలాఫలకం...
కొలువైన శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ లక్ష్మి నరసింహస్వామి, ఆరురోజుల పాటు వైభవంగా ప్రతిష్టాపన మహోత్సవం
నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం సీహెచ్ కొండూర్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, అనిల్ దంపతులు పునఃనిర్మించిన శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ లక్ష్మి నరసింహ స్వామి నూతన ఆలయ జీర్ణోద్ధరణ వేడుకలు...