Home Search
ఐసీసీ - search results
If you're not happy with the results, please do another search
స్లో ఓవర్రేట్ కారణంగా భారత్ జట్టుకు భారీ జరిమానా
భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ లో భాగంగా హామిల్టన్ లోని సెడాన్ పార్క్ వేదికగా జరిగిన తోలి వన్డేలో న్యూజిలాండ్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో పరాజయంతో...
నేడు భారత్, న్యూజిలాండ్ మధ్య తోలి టీ20
భారత్-న్యూజిలాండ్ మధ్య ఐదు టీ20ల సిరీస్ లో భాగంగా ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ వేదికగా జనవరి 24, శుక్రవారం నాడు తోలి టీ20 జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12...
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా శైలజానాథ్ నియామకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు సాకే శైలజానాథ్ నియమితులయ్యారు. శైలజానాథ్ను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమిస్తూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ జనవరి 16, గురువారం నాడు నిర్ణయం...
కాంగ్రెస్ లో చేరిన మాజీ మంత్రి గడ్డం వినోద్
మాజీ మంత్రి గడ్డం వినోద్ జనవరి 11, శనివారం నాడు కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ముందుగా పార్టీ సీనియర్ నాయకుడు...
ప్రశాంతంగా కొనసాగుతున్న భారత్ బంద్
నేడు దేశ వ్యాప్తంగా భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా సమ్మెలో పాల్గొంటున్నారు. దేశంలో కార్మిక సంస్కరణలు, విదేశీ ప్రత్యక్ష...
400 పరుగులు చేసే సత్తా ఆ ముగ్గురికే – బ్రియాన్ లారా
వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భారత్ జట్టుపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుత భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ నేతృత్వంలో ఐసీసీ నిర్వహించే...
కాంగ్రెస్ పార్టీ 135వ ఆవిర్భావదినోత్సవం – జెండా ఎగరేసిన సోనియా గాంధీ
135వ ఆవిర్భావదినోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారంనాడు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని 24, అక్బర్ రోడ్ లోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీ...
టెస్టుల్లో, వన్డేల్లో నంబర్వన్గా ఏడాది ముగించిన కోహ్లీ
భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వన్డే ర్యాంకింగ్స్, టెస్టు ర్యాంకింగ్స్ లో నంబర్వన్గా నిలుస్తూ 2019 ని ముగించాడు. ఐసీసీ తాజాగా డిసెంబర్ 24, మంగళవారం విడుదల...
వెస్టిండీస్ ఆటగాళ్లకు భారీ జరిమానా
భారత్-వెస్టిండీస్ మధ్య చెన్నైలోని చిదంబరం స్టేడియంలో డిసెంబర్ 15న జరిగిన తొలి వన్డే మ్యాచ్లో వెస్టిండీస్ జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే వెస్టిండీస్ జట్టుకు ఊహించని షాక్...
సీఎల్పీ కార్యాలయంలో కాంగ్రెస్ నేతల భేటీ
అసెంబ్లీ ఆవరణలోని సీఎల్పీ కార్యాలయంలో డిసెంబర్ 5, గురువారం నాడు కాంగ్రెస్ శాసనసభాపక్షం(సీఎల్పీ) సమావేశమైంది. సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క అధ్యక్షత వహిస్తున్న ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. రాష్ట్రంలో...