Home Search
తలసాని శ్రీనివాస్ యాదవ్ - search results
If you're not happy with the results, please do another search
సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభించిన పీఎం మోదీ
తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వం సంక్రాంతి కానుక అందించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 15, ఆదివారం ఉదయం 10:30 గంటలకు సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే 'వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు'...
ఢిల్లీ మద్యం కుంభకోణం: ముగిసిన సీబీఐ విచారణ, సీఎం కేసీఆర్ను కలిసిన ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ కవిత విచారణ ముగిసింది. బంజారాహిల్స్ రోడ్ నెం 14లోని ఆమె నివాసంలో ఆదివారం ఉదయం 11 గంటలకు రాఘవేంద్ర వస్త నేతృత్వంలోని ఐదుగురు సీబీఐ...
నేడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ‘అలయ్-బలయ్’.. మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు ప్రముఖులు హాజరు
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నేడు 'అలయ్-బలయ్' కార్యక్రమం జరుగనుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను గొప్పగా చాటిచెప్పేలా ప్రతి ఏటా దసరా పండుగ తర్వాతి రోజున ఆయన 'అలయ్-బలయ్' నిర్వహిస్తుండటం తెలిసిందే....
సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ వద్ద ఏర్పాటు చేసిన 16 అడుగుల బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదివారం ఉదయం నగరంలోని గాంధీ హాస్పిటల్ ముందు ఏర్పాటు చేసిన 16 ఫీట్ల మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్ ముందుగా ఉదయం ఎంజి రోడ్డులోని...
సికింద్రాబాద్లో అగ్నిప్రమాదం, 8మంది మృతి.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి, రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా
సికింద్రాబాద్లోని రూబీ ప్రైడ్ లగ్జరీ హోటల్ భవనం కింది అంతస్తులో ఉన్న ఇ-బైక్ షోరూమ్లోని స్కూటర్ రీచార్జింగ్ యూనిట్లో మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ పొగలు పై అంతస్తులోని లాడ్జి...
కన్నుల పండుగగా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన శోభాయాత్ర, గంగమ్మ ఒడికి చేరిన మహాగణపతి
హైదరాబాద్ మహానగరంలో గణేష్ నిమజ్జనాల శోభాయాత్ర కొనసాగుతుంది. శుక్రవారం మధ్యాహ్నం మొదలయిన ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన శోభాయాత్ర భక్తుల కోలాహలం మధ్య ఘనంగా జరిగింది. ఈ ఏడాది ఖైరతాబాద్లో 50 అడుగుల ఎత్తు...
హైదరాబాద్లో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ)ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గురువారం ప్రారంభించారు. ముందుగా కమాండ్ కంట్రోల్ సెంటర్ శిలాఫలకం...
“స్వతంత్ర భారత వజ్రోత్సవాలు”: 24 మందితో కమిటీ ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం
ఆగస్టు 8, 2022 నుండి ఆగస్టు 22, 2022 వరకు "స్వతంత్ర భారత వజ్రోత్సవాలు" నిర్వహించడం ద్వారా భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భాన్ని ఘనంగా మరియు సముచితంగా జరుపుకోవాలని...
హైదరాబాద్: ట్యాంక్బండ్పై అల్లూరి సీతారామ రాజు 125వ జయంతి వేడుకలు.. పాల్గొన్న మంత్రి కేటీఆర్
స్వాతంత్య్ర పోరాట యోధుడు అల్లూరి సీతారామ రాజుని గుర్తుచేసుకోవడం భారతీయ పౌరుడి విధి అని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు. ఈరోజు సీతారామా రాజు 125వ...
రాజ్యసభకు నామినేషన్స్ దాఖలు చేసిన టీఆర్ఎస్ అభ్యర్థులు దామోదర్రావు, పార్థసారధి రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఖాళీ కానున్న2 రాజ్యసభ స్థానాలకు మే 24, మంగళవారం నాడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ మే 24 నుంచే...