Home Search
తలసాని శ్రీనివాస్ యాదవ్ - search results
If you're not happy with the results, please do another search
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, 4 లేన్ ఎలివేటెడ్ కారిడార్ రేపే ప్రారంభం
హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జిని, అలాగే రోడ్ నెంబర్ 45 నుంచి దుర్గం చెరువు వరకు నిర్మించిన 4 లేన్ ఎలివేటెడ్ కారిడార్ ను సెప్టెంబర్ 25, సాయంత్రం...
ఆగస్టు 15 న తెలంగాణలో జాతీయ జెండాను ఆవిష్కరించేది వీరే…
ఆగస్టు 15, స్వాతంత్య్ర దినోత్సవం నాడు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో జాతీయ జెండాను ఆవిష్కరించే ప్రముఖుల పేర్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఆగస్టు 15, శనివారం నాడు ఉదయం 10...
రూ.426 కోట్లతో నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ స్టీల్ బ్రిడ్జి, మరో ఫ్లైఓవర్ కు శంకు స్థాపన
హైదరాబాద్ నగరంలో రూ.426 కోట్లతో నిర్మించే ఒక ఎలివేటెడ్ కారిడార్, మరో ఫ్లైఓవర్ కు కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు...
పంజాగుట్టలో స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభించిన మంత్రులు
పంజాగుట్టలో నూతనంగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ ని జూన్ 19, శుక్రవారం నాడు రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్యే దానం...
కరోనా భయం వీడండి, చికెన్, ఎగ్స్ తినండి – మంత్రి కేటీఆర్
కరోనా వైరస్కు చికెన్కు ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కరోనాపై భయం వీడి, చికెన్, ఎగ్స్ తినండంటూ ప్రజలకు సూచించారు. చికెన్,...
జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో కారిడార్ ప్రారంభించిన సీఎం కేసీఆర్
జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో కారిడార్ ఫిబ్రవరి 7, శుక్రవారం నాడు ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జేబీఎస్ స్టేషన్లో పచ్చ జెండాను ఊపి ఈ మార్గంలో మెట్రో రైలు సేవలను ప్రారంభించారు. స్టేషన్...
నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభం
హైదరాబాద్ నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ప్రతి సంవత్సరం నిర్వహించే నుమాయిష్ ఎగ్జిబిషన్ కు ప్రత్యేక గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ జనవరి 1, బుధవారం నాడు ప్రారంభమైంది....
తెలంగాణ వందశాతం సెక్యులర్ రాష్ట్రమే
తెలంగాణ రాష్ట్రం వందకు వందశాతం సెక్యులర్ రాష్ట్రమేనని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో డిసెంబర్ 20, శుక్రవారం సాయంత్రం ఎల్బి స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ...