Home Search
అసెంబ్లీ నియోజకవర్గాల - search results
If you're not happy with the results, please do another search
ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ముద్రగడ పద్మనాభం లేఖ, కాపు రిజర్వేషన్ అమలు అంశం ప్రస్తావన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం సోమవారం ఓ లేఖ రాశారు. రాష్ట్రంలో కాపు రిజర్వేషన్ అమలు అంశాన్ని ఈ లేఖలో ముద్రగడ...
సీఎం జగన్ కీలక ప్రకటన, 5.20 లక్షల మంది గృహ సారథులు, 45 వేల మంది కన్వీనర్ల ఎంపిక
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ పరిశీలకులతో గురువారం క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో...
బీసీ అంటే శ్రమ, బీసీ అంటే పరిశ్రమ…రాజ్యాధికారంలో భాగస్వాములు, జయహో బీసీ మహాసభలో సీఎం జగన్
విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో “జయహో బీసీ మహా సభ” ఘనంగా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి దాదాపు 84 వేల మందికి పైగా...
ఏలూరు జిల్లా పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు ఏలూరు, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు....
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలతో రేపే సీఎం వైఎస్ జగన్ కీలక సమావేశం
వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (సెప్టెంబర్ 20, మంగళవారం) వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. ముందుగా ఈ భేటీ సోమవారమే ఉంటుందని తెలుపగా, తాజాగా మంగళవారానికి...
ఈనెల 17న ఆదివాసీ, బంజారా భవనాలను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్, ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
సెప్టెంబర్ 16, 17,18 తేదీల్లో ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై...
రేపటినుంచి వైసీపీ కార్యకర్తలతో సీఎం జగన్ భేటీలు.. ముందుగా కుప్పం నియోజకవర్గంపై దృష్టి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పార్టీ బాగు కోసం నిరంతరం పాటుపడుతున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను నేరుగా కలవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆగస్ట్ 4వ...
పనిచేసేవారికే టికెట్లు, పైరవీలు చేసేవారికి కాదు.. పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చిన రాహుల్ గాంధీ
ప్రజల మధ్య ఉంటూ వారి కోసం పోరాడే వారికే వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు వస్తాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం తెలంగాణ పార్టీ నేతలకు తేల్చి చెప్పారు....
తమిళనాడు సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ పథకం
తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా సీఎం ఎంకే స్టాలిన్ నేడు అసెంబ్లీలో మాట్లాడుతూ, తమ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో...
ఇకపై ప్రతి ఎమ్మెల్యే నిత్యం ప్రజల్లో ఉండాలి.. నాయకుల పనితీరుని సమీక్షిస్తానన్న సీఎం జగన్
ఈరోజు వైఎస్సార్సీపీ శాసనసభాపక్షం సమావేశం జరిగింది. అసెంబ్లీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఈ సమావేశానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నాయకులకు పలు సూచనలు చేశారు. రాబోయే...