Home Search
పశ్చిమ బెంగాల్ - search results
If you're not happy with the results, please do another search
కరోనా నేపథ్యంలో త్వరలో ఏపీలో కేంద్ర బృందం పర్యటన?
ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని, నియంత్రణ చర్యలపై పర్యవేక్షణ చేసేందుకు ఇప్పటికే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ్ బెంగాల్, హైదరాబాద్, అహ్మదాబాద్, సూరత్, చెన్నై నగరాలకు ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్...
కరోనా నేపథ్యంలో తెలంగాణకు కేంద్ర బృందం రాక
ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని, నియంత్రణ చర్యలపై పర్యవేక్షణ చేసేందుకు హైదరాబాద్, అహ్మదాబాద్, సూరత్, చెన్నై నగరాలకు మరో నాలుగు ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్స్ (ఐఎంసీటి) ను కేంద్ర...
కరోనా వైద్య పరీక్షలు ఎవరు చేయించుకోవాలి?
దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకి మరింత విస్తరిస్తుంది. మార్చ్ 28, శనివారం నాటికీ దేశంలో 935 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, తెలంగాణ రాష్ట్రంలో 59, ఆంధ్రప్రదేశ్ లో 13...
కరోనా వైరస్ వ్యాప్తిపై రాష్ట్రాల హెల్ప్లైన్ నంబర్ల జాబితా విడుదల చేసిన కేంద్రం
దేశంలో కోవిడ్-19(కరోనా వైరస్) క్రమంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రెండో దశలో ఉన్నట్లు గుర్తించిన...
ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘనవిజయం, ప్రజల విజయమన్న కేజ్రీవాల్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘనవిజయం సాధించింది. అరవింద్ కేజ్రీవాల్ వరుసగా మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ 63 స్థానాల్లో...
డీఎంకే పార్టీకి ప్రశాంత్ కిశోర్ సేవలు
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీలు ఇప్పటికే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సారధ్యంలోని ఐప్యాక్ సంస్థ సేవలు వినియోగించుకుంటుండగా, తాజాగా దక్షిణాదికి చెందిన మరోపార్టీ ప్రశాంత్ కిశోర్...
పౌరసత్వ సవరణ చట్టంపై స్టేకు నిరాకరించిన సుప్రీంకోర్టు
బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశంలో పలు ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ప్రజలను విభజించే విధంగా ఈ పౌరసత్వ సవరణ చట్టం...
ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్
మరికొద్ది నెలల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి అధికారం చేజిక్కించుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమ్...
ఈడెన్ లో డే/నైట్ టెస్టు రాత్రి 8 గంటల వరకే
బీసీసీఐ అధ్యక్షుడుగా సౌరవ్ గంగూలీ బాధ్యతలు చేపట్టాక గులాబీ బంతితో డే/నైట్ టెస్టు ఆడాలని ప్రతిపాదన తేవడం, అందుకు భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అంగీకరించిన సంగతి...
మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ టీఎన్ శేషన్ కన్నుమూత
మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) టీఎన్ శేషన్ నవంబర్ 10, ఆదివారం నాడు కన్నుమూశారు. ఆదివారం రాత్రి చెన్నైలోని ఆయన స్వగృహంలోనే గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన వయస్సు...