Home Search
పశ్చిమ బెంగాల్ - search results
If you're not happy with the results, please do another search
పశ్చిమ బెంగాల్: తృణమూల్ కాంగ్రెస్ నేత ఇంట్లో బాంబు పేలుడు.. ముగ్గురు దుర్మరణం
పశ్చిమ బెంగాల్లో ఘోరం చోటుచేసుకుంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకుడి ఇంటిలో బాంబు పేలుడు జరిగింది. తూర్పు మేదినీపూర్లో ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. తూర్పు మిడ్నాపూర్లోని కాంటాయ్కు 40...
పశ్చిమ బెంగాల్లో ఉద్రిక్త పరిస్థితులు…రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ అరెస్ట్
పశ్చిమ బెంగాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ సుకాంత మజుందార్ను పోలీసులు శనివారం మధ్యాహ్నం అరెస్టు చేశారు. ఈరోజు హౌరాలో పర్యటించేందుకు ప్రయత్నించినందుకు మజుందార్ను ఉత్తర దినాజ్పూర్లోని...
పశ్చిమ బెంగాల్లో బీజేపీ కార్యకర్త అనుమానాస్పద మృతి, సీబీఐ దర్యాప్తు కోరిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
ఈ రోజు ఉదయం కోల్కతాలో తన పర్యటనకు కొన్ని గంటల ముందు అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకున్న బిజెపి కార్యకర్త మృతిపై సిబిఐ దర్యాప్తునకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. బీజేపీ...
టీఎంసీ మద్దతు లేకుండా రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించలేదు – పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ
ఐదు రాష్ట్రాల ఫలితాలను చూసి మురిసిపోవద్దని, తమ పార్టీ మద్దతు లేకుండా రాష్ట్రపతి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విజయం సాధించలేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి...
కరోనా వ్యాప్తి: మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్గఢ్ , పశ్చిమ బెంగాల్ లకు కేంద్రం సూచనలు
కరోనావ్యాప్తిని నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని నాలుగు రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖ రాశారు. మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్గఢ్ , పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఇటీవల రోజువారీగా నమోదవుతున్న...
పశ్చిమ బెంగాల్లో సెప్టెంబర్ 30 వరకు లాక్డౌన్ పొడిగింపు
రాష్ట్రంలో సెప్టెంబర్ 30 వరకు లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు సోమవారం నాడు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని కంటైన్మెంట్ ప్రాంతాల్లో లాక్డౌన్ ను సెప్టెంబర్ 30...
మమతాబెనర్జీ కీలక నిర్ణయం, పశ్చిమ బెంగాల్లో జూలై 31 వరకు లాక్డౌన్ పొడిగింపు
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో జూలై 31 వరకూ పశ్చిమ...
నేటి నుంచి రెండ్రోజుల పాటుగా పశ్చిమబెంగాల్లో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మార్చి 27, 28 తేదీల్లో పశ్చిమబెంగాల్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మార్చి 27, సోమవారం కోల్కతాలోని నేతాజీ భవన్ను సందర్శించి నేతాజీ సుభాష్ చంద్రబోస్కు...
పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ రోజు 68వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సీఎం మమతా బెనర్జీకి పుట్టినరోజు శుభాకాంక్షలు...
రేపు పశ్చిమబెంగాల్ లో ప్రధాని మోదీ పర్యటన, వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు (డిసెంబర్ 30, శుక్రవారం) పశ్చిమబెంగాల్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పశ్చిమ బెంగాల్లో రూ.7800 కోట్ల కంటే ఎక్కువ విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు,...