Home Search
%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%8C%E0%B0%AA%E0%B0%A6%E0%B0%BF %E0%B0%AE%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AE%E0%B1%81 - search results
If you're not happy with the results, please do another search
ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చే శక్తి ఇంజనీర్లకు ఉంది, నారాయణమ్మ కాలేజీలో రాష్ట్రపతి ప్రసంగం
తెలంగాణలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది పర్యటన కొనసాగుతుంది. ఐదు రోజుల పర్యటనలో భాగంగా డిసెంబర్ 26న సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంకు చేరుకున్న ఆమె వరుసగా పలు కార్యక్రమాల్లో...
కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యార్థులనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక ప్రసంగం
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిదికై ఐదు రోజుల పర్యటనలో భాగంగా డిసెంబర్ 26, సోమవారం సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండో రోజు...
శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆలయంలో ప్రత్యేక పూజలు
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయాన్ని సందర్శించారు. ముందుగా సోమవారం ఉదయం హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంకు చేరుకున్న అనంతరం, ప్రత్యేక హెలికాఫ్టర్ లో రాష్ట్రపతి ద్రౌపది...
శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, నేటి నుంచి డిసెంబర్ 30 వరకు పూర్తి...
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిదిలో భాగంగా నేటి నుంచి (డిసెంబర్ 26, సోమవారం) నుండి డిసెంబర్ 30వ తేది వరకు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో...
క్రిస్మస్ సందర్భంగా దేశ పౌరులందరికీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము క్రిస్మస్ పర్వదినం సందర్భంగా తోటి దేశ పౌరులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఒక సందేశం విడుదల చేశారు. “దేశప్రజలందరికీ, ముఖ్యంగా క్రైస్తవ సోదరులు మరియు సోదరీమణులకు...
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమైన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్
గూగుల్, ఆల్ఫాబెట్ సంస్థల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) సుందర్ పిచాయ్ ఈ రోజు (డిసెంబర్ 19, సోమవారం) రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. రాష్ట్రపతి భవన్ అధికారిక ట్విట్టర్...
ఈనెల 26 నుండి 30 వరకు హైదరాబాద్ లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బస, ఏర్పాట్లపై సీఎస్...
దక్షిణాది పర్యటనలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిసెంబర్ 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఐదు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండో రోజు పర్యటన కొనసాగింది. ఈ పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ముందుగా...
విశాఖపట్నంలో ఘనంగా ‘నేవీ డే సెలబ్రేషన్స్’.. హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం ఆంధ్రప్రదేశ్ విచ్చేసిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండో రోజు పర్యటనను విశాఖపట్నంలో ప్రారంభించారు. దీనిలో భాగంగా సోమవారం ఉదయం విశాఖ సాగర తీరంలో 'నేవీ...
భారత్ తోలి రాష్ట్రపతి డా.రాజేంద్ర ప్రసాద్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ
భారతదేశ తొలి రాష్ట్రపతి, రాజకీయవేత్త, భారత స్వాతంత్య్ర పోరాటయోధుడు డా.రాజేంద్ర ప్రసాద్ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. రాష్ట్రపతి భవన్లో...