Home Search
%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%8C%E0%B0%AA%E0%B0%A6%E0%B0%BF %E0%B0%AE%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AE%E0%B1%81 - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. "రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు....
11 మంది పిల్లలకు ప్రధానమంత్రి జాతీయ బాల పురస్కార్-2023 లను ప్రధానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జనవరి 23, సోమవారం జరిగిన అవార్డు ప్రదానోత్సవం కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 11 మంది పిల్లలకు ప్రధానమంత్రి జాతీయ బాల పురస్కార్-2023 లను ప్రదానం...
పరాక్రమ్ దివస్: నేతాజీ సుభాష్ చంద్రబోస్కు నివాళులర్పించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ
స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినమైన జనవరి 23వ తేదీని ప్రతి సంవత్సరం ‘పరాక్రమ్ దివస్’గా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరాక్రమ్ దివస్ సందర్భంగా నేతాజీ...
ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. ఫిబ్రవరి 1న బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న కేంద్రం
ఈ నెల 31వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మధ్యలో ఫిబ్రవరి 14వ తేదీ నుంచి మార్చి 12వ తేదీ వరకు తాత్కాలిక విరామంతో ఏప్రిల్ 6వ తేదీ...
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ
భారతదేశ చరిత్రలోనే చిరస్మరణీయంగా నిలిచిన వ్యక్తి, ఆధ్యాత్మిక నాయకుడు, తత్వవేత్త, రచయిత స్వామి వివేకానంద జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. రాష్ట్రపతి...
ఇండోర్లో 17వ ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు (జనవరి 10, మంగళవారం) మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరుగుతున్న 17వ ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్ వేడుకలకు హాజరయ్యారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రవాసీ భారతీయ...
డిజిటల్ ఇండియా అవార్డులు-2022 ను ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు (జనవరి 7, శనివారం) న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఏడవ ఎడిషన్ డిజిటల్ ఇండియా అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్...
2023 నూతన సంవత్సరం సందర్భంగా తోటి పౌరులందరికీ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2023 నూతన సంవత్సరం సందర్భంగా తోటి దేశ పౌరులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఒక సందేశం విడుదల చేశారు. “నూతన సంవత్సరం సందర్భంగా తోటి పౌరులందరికీ...
ముగిసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది, ఢిల్లీకి తిరుగుపయనం
తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది ముగిసింది. శీతాకాల విడిదికై ఐదు రోజుల పర్యటనలో భాగంగా డిసెంబర్ 26, సోమవారం సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేరుకున్న...
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం యాదాద్రిలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకుని, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పర్యటనలో...