Home Search
%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D - search results
If you're not happy with the results, please do another search
ఇండియా vs వెస్టిండీస్: తొలి టీ20లో భారత్ బోణీ
టీమిండియా ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. భారత్-వెస్టిండీస్ల మధ్య మూడు టీ20ల సిరీస్లో భాగంగా కోల్కతాలో జరిగిన తొలి మ్యాచ్ లో భారత్ బోణీ కొట్టింది. లక్ష్య ఛేదనలో 6 వికెట్ల తేడాతో ఘన...
పుల్వామా ఘటనలో అసువులు బాసిన.. అమరవీరులకు ప్రధాని మోదీ ఘన నివాళి
మూడేళ్ళ క్రితం (2019) దక్షిణ కాశ్మీర్ జిల్లా పుల్వామాలో తమ కాన్వాయ్పై పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సిబ్బందికి...
ఇండియాలో పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై.. న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం
గతేడాది దేశాన్ని కుదిపేసిన పెగాసస్ స్పైవేర్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ స్పైవేర్ను భారత్ 2017లోనే ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసినట్లు అంతర్జాతీయ పత్రిక న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనాన్ని ప్రచురించింది....
మొదటిసారిగా భారత్ బ్రహ్మోస్ క్షిపణులు.. ఫిలిప్పీన్స్కు ఎగుమతి
భారతదేశం ఎప్పుడూ ఆయుధాలను, సంబంధిత క్షిపణి వ్యవస్థల్ని ఇతర దేశాలనుంచి దిగుమతి చేసుకుంటుంది. అయితే, ఇప్పుడు మొట్టమొదటిసారిగా మన ఆయుధాలను ఇతర దేశాలకు ఎగుమతి చేసే దిశగా తొలి అడుగు పడింది. మొట్టమొదటి...
ప్రపంచ వ్యాప్తంగా ఒక్క వారంలోనే 2 కోట్ల కరోనా కేసులు – ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కేవలం ఒక్క వారంలోనే కోట్లలో కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీన్ని చూస్తే అర్థం అవుతోంది, కరోనా వైరస్ ఏ స్థాయిలో విజృంభిస్తోందో. కేవలం...
‘జాతీయ బాలికల దినోత్సవ’ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
కేంద్ర ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలోనూ బాలికల సాధికారతకు తగిన ప్రాధాన్యమిస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. నేడు 'జాతీయ బాలికల దినోత్సవం' సందర్భంగా మోదీ ట్విటర్ వేదికగా ప్రజలకు...
భారత అండర్-19 జట్టుపై కరోనా పంజా.. కెప్టెన్, వైస్ కెప్టెన్ సహా ఆరుగురికి పాజిటివ్
అండర్-19 వరల్డ్ కప్ లో హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగిన భారత యువ జట్టుపై కరోనా మహమ్మారి పంజా విసిరింది. లీగ్ దశలో భాగంగా బుధవారం గ్రూప్-బిలోని ఐర్లాండ్తో మ్యాచ్ జరగాల్సి ఉంది....
భారత్ vs దక్షిణాఫ్రికా తొలి వన్డే: భారత్ విజయ లక్ష్యం 297 పరుగులు
భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న 3 వన్డేల సిరీస్లో భాగంగా మొదలైన తొలి వన్డే బొలాండ్ పార్క్ వేదికగా జరుగుతోంది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా మొదటగా బ్యాటింగ్ తీసుకుంది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన...
కోవిడ్ వాక్సినేషన్ లో 150 కోట్ల మార్కుని చేరిన భారత్
కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ఉపయోగపడే వాక్సినేషన్ కార్యక్రమంలో భారత్ మరో అరుదైన ఘనత సాధించింది. కరోనా టీకా పంపిణీలో మనదేశం 150 కోట్ల మైలురాయిని చేరుకున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. పశ్చిమబెంగాల్...
ప్రోటీస్ కెప్టెన్ ఎల్గర్ అజేయ పోరాటం – రెండవ టెస్టులో దక్షిణాఫ్రికా ఘన విజయం
భారత్-దక్షిణాఫ్రికా మధ్య జొహన్నెస్బర్గ్లోని వాండరర్స్ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా మరో రోజు ఆట మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఫలితంగా మూడు టెస్టుల సిరీస్ 1-1తో సమమైంది. కెప్టెన్ డీన్...