Home Search
%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D - search results
If you're not happy with the results, please do another search
రేపు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించనున్న రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపడుతున్న ‘భారత్ జోడో యాత్ర’ రేపు (అక్టోబర్ 23, ఆదివారం) తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించనుంది. తెలంగాణలో మొత్తం 375 కిమీ మేర రాహుల్ గాంధీ పాదయాత్ర...
ఏపీలో మూడో రోజు కొనసాగుతున్న రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపడుతున్న ‘భారత్ జోడో యాత్ర’ మూడో రోజు కొనసాగుతుంది. అక్టోబర్ 20, గురువారం ఉదయం 6 గంటలకు కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు మండలం...
తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పర్యవేక్షణకై పలు కమిటీల ఏర్పాటు, వివరాలివే…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్గాంధీ...
ఏపీలో నేటి నుంచి నాలుగురోజుల పాటు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ‘భారత్ జోడో యాత్ర’ అక్టోబర్ 18, మంగళవారం ఉదయం ఏపీలోని కర్నూల్ జిల్లాలోకి ప్రవేశించింది. అక్టోబర్ 18 నుంచి అక్టోబర్...
తెలంగాణలో 375 కిమీ మేర రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర, రూట్ మ్యాప్ ఖరారు
కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్గాంధీ పాదయాత్ర...
ఏపీలో అక్టోబర్ 14 నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, పోస్టర్లు ఆవిష్కరించిన పార్టీ నాయకులు
కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ప్రస్తుతం ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కర్ణాటకలో కొనసాగుతోంది. అనంతరం భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్...
ఇండియా vs సౌత్ ఆఫ్రికా మూడో టీ-20: కీలక మ్యాచ్లో భారత్ జయభేరి, సిరీస్ ఆశలు సజీవం
సిరీస్లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో టీమిండియా నిలబడింది. జట్టు సమిష్టి ప్రదర్శనతో మూడో వన్డేలో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. తొలి రెండు మ్యాచ్లలో భారీ స్కోరు సాధించినా ఓటమి చెందిన...
ICC మహిళల ప్రపంచ కప్: వెస్టిండీస్పై 155 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం
హామిల్టన్ వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్లో ఈరోజు (శనివారం) వెస్టిండీస్ మరియు భారతదేశం మధ్య కీలక మ్యాచ్ జరిగింది. సెడాన్ పార్క్లో జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ 155...
ఇండియా vs శ్రీలంక తొలి టెస్ట్: రవీంద్ర జడేజా సెంచరీ.. భారీ స్కోరు చేసిన భారత్
మొహాలీలోని ఐఎస్ బింద్రా స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో రెండవరోజు భారత్ భారీ స్కోరు సాధించింది. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (175 నాటౌట్) అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో.. భారత్...
ఉక్రెయిన్ నుంచి వస్తున్న ఇండియా స్టూడెంట్స్ కు వసతి కల్పిస్తున్న రొమేనియా
తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఉక్రెయిన్ దేశం నుంచి సరిహద్దుల మీదుగా వస్తున్న ఇండియా స్టూడెంట్స్ కు రొమేనియా ప్రభుత్వం సహాయం అందించటానికి ముందుకొచ్చింది. ఈరోజు తెల్లవారుజామున భారతీయ విద్యార్థుల మొదటి బ్యాచ్...