Home Search
%E0%B0%B5%E0%B1%88%E0%B0%8E%E0%B0%B8%E0%B1%8D%E2%80%8C %E0%B0%9C%E0%B0%97%E0%B0%A8%E0%B1%8D%E2%80%8C - search results
If you're not happy with the results, please do another search
మేకపాటి గౌతమ్రెడ్డి పేరుతో అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రతిపాదన.. సానుకూలంగా స్పందించిన సీఎం జగన్
మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాల (మెరిట్స్) ను మేకపాటి గౌతమ్ రెడ్డి పేరుతో అగ్రికల్చర్ యూనివర్సిటీగా మార్చాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాజమోహన్రెడ్డి కోరారు. బుధవారం ఇంజినీరింగ్ కళాశాలలో...
ఉక్రెయిన్లో తెలుగు విద్యార్థులు క్షేమంగానే ఉన్నారు – ఏపీ మంత్రి సురేష్
ఉక్రెయిన్ దేశంలోని తెలుగు విద్యార్థులందరూ క్షేమంగానే ఉన్నారని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈరోజు ఉదయం ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రకటించి దాడులు చేస్తున్న నేపథ్యంలో మంత్రి ఆదిమూలపు సురేష్...
నెల్లూరు చేరుకున్న మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మినిస్టర్ మేకపాటి గౌతమ్ రెడ్డి నిన్న గుండెపోటుతో హైదరాబాద్ లో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. అయితే, ఈరోజు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలికాఫ్టర్లో హైదరాబాద్...
త్వరలోనే పార్టీ ఆఫీస్ నుంచి ప్రకటన రావచ్చు.. ప్రముఖ నటుడు అలీ
ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ప్రముఖ నటుడు అలీ సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో సీఎం జగన్తో అలీ భేటీ అయ్యారు. ఆయనకు రాజ్యసభ సీటు ఇవ్వనున్నారనే...
ఏపీలో నేడు ‘జగనన్న చేదోడు’.. రెండో విడత నగదు విడుదల కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘జగనన్న చేదోడు’ పథకం కింద నగదు విడుదల కార్యక్రమం నేడు ప్రారంభమైంది. ఈ పథకం ద్వారా వరుసగా రెండో ఏడాది రజక, నాయీబ్రాహ్మణ, దర్జీల సంక్షేమం కోసం నిధులు విడుదల...
ఉద్యమ సమయంలోని కేసులు ఎత్తివేతపై.. సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపిన ముద్రగడ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రముఖ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కృతజ్ఞతలు తెలిపారు. గతంలో కాపు ఉద్యమానికి సంబంధించి అప్పటి ప్రభుత్వం పెట్టిన పలు కేసులను ఎత్తివేయడంపై ముద్రగడ సంతోషం...
శ్రీ సిటీలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించిన సీఎం జగన్
కరోనా సెకండ్ వేవ్ లో దేశంలో ప్రాణవాయువు (ఆక్సిజన్ ) కొరతతో వేలమంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు కరోనా మూడో వేవ్ ముంచెత్తుతోంది. అందుకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం కూడా ఆక్సిజన్...
అగ్రవర్ణ పేద మహిళలకు భరోసా.. ‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’
అగ్రవర్ణాల్లోని పేద మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. వారి ఆర్థిక సాధికారత కోసం ‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’ పేరుతో మరో కొత్త పథకానికి శ్రీకారం చుడుతోంది. ఎన్నికల మేనిఫేస్టోలో చెప్పకపోయినప్పటికీ...
ప్రతి జిల్లాకు ఒక ఎయిర్పోర్టు.. సీఎం జగన్ కొత్త విధానం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వన్ డిస్ట్రిక్ట్-వన్ ఎయిర్పోర్టు ఉండాలన్నదే తమ కాన్సెప్ట్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఈ విధానానికి అనుగుణంగా ప్రణాళికలు ఉండాలని అధికారులను ఆదేశించారు. పోర్టులు, ఎయిర్పోర్టుల నిర్మాణంపై తాడేపల్లిలోని...
ఏపీలో ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు-భూ రక్ష పథకం’ ప్రారంభించిన సీఎం జగన్
సామాన్యుడు ఒక స్థిరాస్తి సంపాదించుకోవడానికి తన జీవితకాలం కష్టపడాల్సి ఉంటుంది. ఒక్కోసారి అంతకష్టపడి కొన్న ఆ స్థిరాస్తి విషయంలో ఏదైనా సమస్య ఎదురైతే తాను పడే వేదన అంతా ఇంతా కాదు. అయితే,...