Home Search
%E0%B0%B5%E0%B1%88%E0%B0%8E%E0%B0%B8%E0%B1%8D%E2%80%8C %E0%B0%9C%E0%B0%97%E0%B0%A8%E0%B1%8D%E2%80%8C - search results
If you're not happy with the results, please do another search
ఏపీ ఎన్నికలకు తెలంగాణ ముఖ్యమంత్రి.. చంద్రబాబును విమర్శిస్తారా?
రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ చరిత్ర ముగిసింది. పదేళ్లుగా ఆ పార్టీకి అధ్యక్షుడు మినహా కేడర్ లేదు. కాంగ్రెస్ నేత అని గర్వంగా చెప్పుకునే పరిస్థితీ లేదు. 2014,...
తెలంగాణలో షర్మిలకు చాన్స్ ఉందా?
జగనన్న వదిలిన బాణంలా రాజకీయాల్లో గుర్తింపు పొందిన షర్మిల తదనంతరం.. అన్నతోనే విభేదాలు తలెత్తాయి. దీంతో వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్టీపీ) స్థాపించి తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టారు. తండ్రి బాటలో పయనిస్తూ.....
యువగళం పాదయాత్ర: విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్పై స్పందించిన నారా లోకేష్, కీలక వ్యాఖ్యలు
విశాఖపట్నం వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్)పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ఈ మేరకు ఆదివారం ఆయన యువగళం పాదయాత్ర సందర్భంగా...
విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ను ప్రారంభించిన సీఎం జగన్.. హాజరైన ముఖేష్ అంబానీ, కుమార మంగళం బిర్లా, నవీన్...
ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ మేరకు శుక్రవారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీనిని ప్రారంభించారు....
ఆర్బీఐ కీలక నిర్ణయం.. త్వరలో విశాఖలో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరమైన విశాఖపట్నంలో త్వరలో తన ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఆర్బీఐ వర్గాలు వెల్లడించాయి. కాగా విశాఖలో...
ఏపీ సీఎం జగన్ను కలిసిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రత్యేక సలహాదారు సాకేత్ మిశ్రా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఒక విప్లవాత్మక మార్పుగా అభివర్ణించారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రత్యేక సలహాదారు (స్పెషల్ అడ్వైజర్) సాకేత్ మిశ్రా. మంగళవారం రాష్ట్రానికి వచ్చిన ఆయన ముఖ్యమంత్రి వైఎస్...
ఏపీలో ప్రభుత్వ పాఠశాలలో విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి.. సీఎం జగన్ దిగ్భ్రాంతి, రూ.10 లక్షల పరిహారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. జిల్లా పరిధిలోని కాట్రేనికోన మండలం దొంతకుర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యుదాఘాతంతో యడ్ల నవీన్ అనే...
కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాల వెబ్సైట్ను ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ లోని ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, వికలాంగులు, ముస్లిం మైనారిటీల కోసం వివాహ ఆర్థిక సహాయం పథకం ‘వైఎస్ఆర్ కళ్యాణమస్తు’, ముస్లింల కోసం ‘వైఎస్ఆర్ షాదీ తోఫా’ను అక్టోబర్ 1 నుంచి అమలు...
ఈనెల 24న ప్రకాశం జిల్లా చీమకుర్తి పర్యటనకు వెళ్లనున్న సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 24న ప్రకాశం జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా చీమకుర్తిలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ క్రమంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్...
జమ్మూ-కశ్మీర్ బస్సు ప్రమాదంలో ఏపీకి చెందిన ఐటీబీపీ జవాన్ వీరమరణం.. సంతాపం తెలిపిన సీఎం జగన్
జమ్ము కశ్మీర్లో మంగళవారం చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) జవాన్ దేవరింటి రాజశేఖర్ వీరమరణం చెందారు. ఐటీబీపీ సిబ్బందితో ప్రయాణిస్తున్న బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో...