Home Search
%E0%B0%B5%E0%B1%88%E0%B0%8E%E0%B0%B8%E0%B1%8D%E2%80%8C %E0%B0%9C%E0%B0%97%E0%B0%A8%E0%B1%8D%E2%80%8C - search results
If you're not happy with the results, please do another search
అనకాపల్లిలోని అచ్యుతాపురం బ్రాండిక్స్ సెజ్లో గ్యాస్ లీక్, వంద మందికి పైగా అస్వస్థత – ఘటనపై సీఎం జగన్...
ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో ఈరోజు జరిగిన గ్యాస్ లీకేజీ ఘటనలో వంద మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలోని అచ్యుతాపురం బ్రాండిక్స్ ఎస్ఈజడ్లోని సీడ్స్ యూనిట్లో గ్యాస్ లీక్ అవడంతో సీడ్...
ఏపీలో 4 రాజ్యసభ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థులు
ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలకు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. వైఎస్సార్సీపీ తరపున వి. విజయసాయి రెడ్డి, ఎస్. నిరంజన్ రెడ్డి, బీద మస్తాన్...
ఏపీలో ‘క్రిబ్కో బయో ఇథనాల్ ప్లాంట్’ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన ఎస్ఐపీబీ
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా సర్వేపల్లి వద్ద కృషక్ భారతి కో-ఆపరేటివ్ లిమిటెడ్ (క్రిబ్కో) రూ.560 కోట్లతో 250 కేఎల్డీ సామర్థ్యంతో బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు...
వైసీపీ ఆధ్వర్యంలో నేటి నుంచి ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం ప్రారంభం
జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీ ప్రభుత్వం తన మూడేళ్ల పాలనకు గుర్తుగా ‘గడప గడపకు మన ప్రభుత్వం’ అనే కార్యక్రమం పేరుతో బుధవారం నుంచి ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 26 జిల్లాల్లో ప్రారంభించింది. 2024 అసెంబ్లీ...
ఏపీ పట్టణాభివృద్ధి శాఖామాత్యులుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆదిమూలపు సురేష్
ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నూతన మంత్రిగా ఆదిమూలపు సురేష్ బాధ్యతలు స్వీకరించారు. గురువారం సచివాలయంలోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం లాంఛనంగా బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన...
త్వరలోనే టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల పంపిణీ – చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
తిరుపతిలో సొంత ఇళ్ల స్థలాల కోసం 30 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న టీటీడీ ఉద్యోగుల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే...
విజయవాడలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఏపీ సీఎం జగన్
ఈరోజు విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో 'అంతర్జాతీయ మహిళా దినోత్సవ' వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న...
ఏపీ అసెంబ్లీ: గౌతమ్రెడ్డి మృతిపై సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రెండో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈరోజు (మంగళవారం) ప్రారంభం అయ్యాయి. నేటి సమావేశాల్లో భాగంగా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి మృతిపై ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
రాజకీయ వర్గాలలో ఆసక్తి రేపుతున్న బ్రదర్ అనిల్ ఏపీ పర్యటన
ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాలలో 'బ్రదర్ అనిల్' నిర్వహిస్తున్న వరుస సమావేశాలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి స్వయానా బావ అయిన 'బ్రదర్ అనిల్' ఈరోజు విజయవాడలోని...
పోలవరం పర్యటన: పాల్గొన్న కేంద్ర మంత్రి షెకావత్, సీఎం జగన్
నేడు పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించేందుకు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో కలిసి సీఎం జగన్ పోలవరం పర్యటనకు వచ్చారు. వీరితోపాటు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా...