Home Search
%E0%B0%B5%E0%B1%88%E0%B0%8E%E0%B0%B8%E0%B1%8D%E2%80%8C %E0%B0%9C%E0%B0%97%E0%B0%A8%E0%B1%8D %E0%B0%AE%E0%B1%8B%E0%B0%B9%E0%B0%A8%E0%B1%8D %E0%B0%B0%E0%B1%86%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BF - search results
If you're not happy with the results, please do another search
నెల్లూరు చేరుకున్న మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మినిస్టర్ మేకపాటి గౌతమ్ రెడ్డి నిన్న గుండెపోటుతో హైదరాబాద్ లో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. అయితే, ఈరోజు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలికాఫ్టర్లో హైదరాబాద్...
శ్రీ సిటీలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించిన సీఎం జగన్
కరోనా సెకండ్ వేవ్ లో దేశంలో ప్రాణవాయువు (ఆక్సిజన్ ) కొరతతో వేలమంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు కరోనా మూడో వేవ్ ముంచెత్తుతోంది. అందుకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం కూడా ఆక్సిజన్...
అగ్రవర్ణ పేద మహిళలకు భరోసా.. ‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’
అగ్రవర్ణాల్లోని పేద మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. వారి ఆర్థిక సాధికారత కోసం ‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’ పేరుతో మరో కొత్త పథకానికి శ్రీకారం చుడుతోంది. ఎన్నికల మేనిఫేస్టోలో చెప్పకపోయినప్పటికీ...
ఏపీలో ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు-భూ రక్ష పథకం’ ప్రారంభించిన సీఎం జగన్
సామాన్యుడు ఒక స్థిరాస్తి సంపాదించుకోవడానికి తన జీవితకాలం కష్టపడాల్సి ఉంటుంది. ఒక్కోసారి అంతకష్టపడి కొన్న ఆ స్థిరాస్తి విషయంలో ఏదైనా సమస్య ఎదురైతే తాను పడే వేదన అంతా ఇంతా కాదు. అయితే,...
మెగాస్టార్ చిరంజీవి-ఏపీ సీఎం జగన్ భేటీపై స్పందించిన నాగార్జున
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో టాలీవుడ్ టాప్ హీరో చిరంజీవి ఈరోజు భేటీ అయ్యారు. ఈ కీలక భేటీపై సీనియర్ హీరో అక్కినేని నాగార్జున స్పందించారు. సినిమా పరిశ్రమ తరపున మాట్లాడడానికే సీఎం...
ఏపీలో నైట్ కర్ఫ్యూ – ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించింది. దీనికి సంబంధించి త్వరలోనే వైద్య ఆరోగ్య...
కడపలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రోజుల కడప జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం పులివెందుల నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో...
ఏపీలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం నేటినుంచి ప్రారంభం
ఈరోజు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తణుకులో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా ఈ రోజు...
ధాన్యం కొనుగోళ్లపై సీఎం జగన్ సమీక్ష
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధాన్యం, ఇతర పంటల కొనుగోళ్ల విషయమై ఈరోజు సమీక్ష జరిపారు. రైతులకు సేవలు అందించడంలో ఎటువంటి అలసత్వం ఉండరాదని, సమాచార లోపం లేకుండా చూడాలని సీఎం సూచించారు....
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో భేటీ కానున్న సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో ఈ రోజు భేటీ కానున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు రాజ్ భవన్ లో గవర్నర్ ను సీఎం...