Home Search
%E0%B0%B5%E0%B1%88%E0%B0%8E%E0%B0%B8%E0%B1%8D%E2%80%8C %E0%B0%9C%E0%B0%97%E0%B0%A8%E0%B1%8D %E0%B0%AE%E0%B1%8B%E0%B0%B9%E0%B0%A8%E0%B1%8D %E0%B0%B0%E0%B1%86%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BF - search results
If you're not happy with the results, please do another search
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. కోనసీమ జిల్లాను ‘అంబేడ్కర్ కోనసీమ’ జిల్లాగా పేరు మార్పుకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోనసీమ జిల్లాను అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరును ఖరారు చేస్తూ ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర తెలిపింది. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్...
ఏపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన 4గురు వైసీపీ అభ్యర్థులు
ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికలలో ఎలాంటి సంచలనాలు చోటుచేసుకోలేదు. వైసీపీ అభ్యర్థులుగా పోటీ చేసిన నలుగురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలలో ప్రతిపక్ష పార్టీల నుంచి ఎవరూ పోటీ చేయకపోవడంతో.. విజయసాయిరెడ్డి, నిరంజన్ రెడ్డి,...
అనకాపల్లిలోని అచ్యుతాపురం బ్రాండిక్స్ సెజ్లో గ్యాస్ లీక్, వంద మందికి పైగా అస్వస్థత – ఘటనపై సీఎం జగన్...
ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో ఈరోజు జరిగిన గ్యాస్ లీకేజీ ఘటనలో వంద మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలోని అచ్యుతాపురం బ్రాండిక్స్ ఎస్ఈజడ్లోని సీడ్స్ యూనిట్లో గ్యాస్ లీక్ అవడంతో సీడ్...
ఏపీలో 4 రాజ్యసభ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థులు
ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలకు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. వైఎస్సార్సీపీ తరపున వి. విజయసాయి రెడ్డి, ఎస్. నిరంజన్ రెడ్డి, బీద మస్తాన్...
ఏపీలో ‘క్రిబ్కో బయో ఇథనాల్ ప్లాంట్’ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన ఎస్ఐపీబీ
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా సర్వేపల్లి వద్ద కృషక్ భారతి కో-ఆపరేటివ్ లిమిటెడ్ (క్రిబ్కో) రూ.560 కోట్లతో 250 కేఎల్డీ సామర్థ్యంతో బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు...
వైసీపీ ఆధ్వర్యంలో నేటి నుంచి ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం ప్రారంభం
జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీ ప్రభుత్వం తన మూడేళ్ల పాలనకు గుర్తుగా ‘గడప గడపకు మన ప్రభుత్వం’ అనే కార్యక్రమం పేరుతో బుధవారం నుంచి ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 26 జిల్లాల్లో ప్రారంభించింది. 2024 అసెంబ్లీ...
త్వరలోనే టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల పంపిణీ – చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
తిరుపతిలో సొంత ఇళ్ల స్థలాల కోసం 30 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న టీటీడీ ఉద్యోగుల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే...
ఏపీ అసెంబ్లీ: గౌతమ్రెడ్డి మృతిపై సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రెండో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈరోజు (మంగళవారం) ప్రారంభం అయ్యాయి. నేటి సమావేశాల్లో భాగంగా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి మృతిపై ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
రాజకీయ వర్గాలలో ఆసక్తి రేపుతున్న బ్రదర్ అనిల్ ఏపీ పర్యటన
ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాలలో 'బ్రదర్ అనిల్' నిర్వహిస్తున్న వరుస సమావేశాలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి స్వయానా బావ అయిన 'బ్రదర్ అనిల్' ఈరోజు విజయవాడలోని...
ఉక్రెయిన్లో తెలుగు విద్యార్థులు క్షేమంగానే ఉన్నారు – ఏపీ మంత్రి సురేష్
ఉక్రెయిన్ దేశంలోని తెలుగు విద్యార్థులందరూ క్షేమంగానే ఉన్నారని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈరోజు ఉదయం ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రకటించి దాడులు చేస్తున్న నేపథ్యంలో మంత్రి ఆదిమూలపు సురేష్...