Home Search
పోలవరం - search results
If you're not happy with the results, please do another search
పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫిబ్రవరి 28, శుక్రవారం నాడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లడం ఇది రెండోసారి. ముందుగా ఏరియల్...
ఫిబ్రవరి 28న సీఎం వైఎస్ జగన్ పోలవరం పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫిబ్రవరి 28, శుక్రవారం నాడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను సీఎం పరిశీలిస్తారు. సీఎం వైఎస్ జగన్ పోలవరం...
పోలవరం ప్రాజెక్టుపై ఎన్జీటీలో విచారణ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి దాఖలైన పలు రకాల పిటిషన్లపై సెప్టెంబర్ 27 శుక్రవారం నాడు జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) విచారణ చేపట్టింది. పోలవరం ప్రాజెక్టు వ్యర్ధాల...
పోలవరం పనులు దక్కించుకున్న మేఘా సంస్థ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు పనుల విషయంలో రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాలను ఇస్తుంది. పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్,...
మ్యాక్స్ ఇన్ఫ్రాకే మళ్ళీ పోలవరం 65వ ప్యాకేజీ పనులు, 58 కోట్లు ఆదా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు పనుల విషయంలో రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఏపీ జలవనరుల శాఖ నిర్వహించిన రివర్స్...
ఏకపక్షంగా పోలవరం ఆపేసారు-చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడీ అయినా పోలవరం ప్రాజెక్టు, వైసీపీ ప్రభుత్వ విధ్వంసక చర్యలవల్ల ఆగిపోయిందని టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఈ రోజు ఉండవల్లిలో ఏర్పాటు చేసిన...
పోలవరం పనులు ఎందుకు ఆపారో ప్రభుత్వం వివరణ ఇవ్వాలి
తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఈ రోజు మాజీ మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి విజయవాడ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి...
పోలవరంలో సీఎం జగన్ ఏరియల్ సర్వే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 8న పోలవరం ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి జగన్ తన రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగుంచుకుని గురువారం మధ్యాహ్నం...
పోలవరంపై కేంద్రం షోకాజ్ నోటీసులు
ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణమవుతున్న పోలవరం ప్రాజెక్టులో పర్యావరణ ఉల్లంఘనలకు సంబంధించి, కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పధకానికి పర్యావరణ అనుమతులు ఎందుకు రద్దు చేయకూడదు అనే దానిపై...
పోలవరం నుంచి నవయుగ కంపెనీని తప్పించిన ఏపీ ప్రభుత్వం
వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఒప్పందాలపై, పథకాలపై సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. అందులో భాగంగా పోలవరం...