Home Search
రోహిత్ శర్మ - search results
If you're not happy with the results, please do another search
ఆసియా కప్ 2022: పాక్పై భారత్ ఘనవిజయం.. హార్దిక్ పాండ్యా ఆల్ రౌండ్ షో, రాణించిన కోహ్లీ
ఆసియా కప్లో టీమిండియా బోణీ చేసింది. ఆదివారం ఉత్కంఠ భరితంగా సాగిన తొలి పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై 5 వికెట్ల తేడాతో గెలిచింది. ఇక చివరి ఓవర్ వరకు ఇరు జట్లకు...
ఆసియా కప్ 2022: నేడు పాక్తో తలపడనున్న భారత్.. అరుదైన రికార్డు ముంగిట విరాట్ కోహ్లీ
దుబాయ్లో జరుతున్న ప్రతిష్టాత్మక ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్లో ఆదివారం కీలక మ్యాచ్ జరుగనుంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్ - పాకిస్తాన్ జట్లు నేడు తమ తొలి మ్యాచ్లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. రోహిత్...
జింబాబ్వేతో వన్డే సిరీస్కు భారత్ కెప్టెన్గా కేఎల్ రాహుల్, వైస్ కెప్టెన్ గా శిఖర్ ధావన్
ఆగస్టు 18, 20, 22 తేదీల్లో భారత్, జింబాబ్వే జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. జింబాబ్వేతో వన్డే సిరీస్ కు భారత్ జట్టు ప్రకటన సందర్భంగా, రెగ్యులర్...
జింబాబ్వేతో 3 వన్డేల సిరీస్ కు భారత్ జట్టు ప్రకటన, కెప్టెన్ గా శిఖర్ ధావన్
భారత్, జింబాబ్వే జట్ల మధ్య ఆగస్టు 18, 20, 22 తేదీల్లో మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ నేపథ్యంలో జింబాబ్వేతో హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగే మూడు మ్యాచుల వన్డే...
మూడో వన్డేలో వెస్టిండీస్పై టీమిండియా ఘనవిజయం.. 3-0తో సిరీస్ క్లీన్స్వీప్
కరేబియన్ గడ్డపై టీమిండియా చరిత్ర సృష్టించింది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఘనవిజయం సాధించింది. దీంతో సిరీస్ను 3-0తో సొంతం చేసుకున్నది. విండీస్ గడ్డపై 39 ఏళ్ల తర్వాత...
నేడు భారత్-ఇంగ్లండ్ మధ్య 2వ వన్డే.. సిరీస్పై టీమిండియా కన్ను, విరాట్ కోహ్లి ఆడటం అనుమానమే
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా నేడు లార్డ్స్ గ్రౌండ్ వేదికగా టీమిండియా ఇంగ్లండ్తో రెండో వన్డే ఆడనుంది. తొలి వన్డేలో 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన టీమిండియా మంచి జోష్ మీద...
వెస్టిండీస్ తో 3 వన్డేల సిరీస్ కు భారత్ జట్టును ప్రకటించిన బీసీసీఐ, కెప్టెన్ గా శిఖర్ ధావన్...
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జూలై 22, 24, 27 తేదీల్లో మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ తో ట్రినిడాడ్ లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరిగే...
నేడే విశాఖలో భారత్, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య కీలక మూడో టీ20 మ్యాచ్
భారత్, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య 5 టీ20ల సిరీస్ లో భాగంగా ఈ రోజు సాయంత్రం 7 గంటల నుంచి విశాఖపట్నంలోని డా.వైఎస్ఆర్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో మూడో టీ20 మ్యాచ్ జరగనుంది....
సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్ కు కేఎల్ రాహుల్ ఔట్, కెప్టెన్ గా రిషబ్ పంత్ నియామకం
భారత్, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య స్వదేశంలో జూన్ 9, 12, 14, 17, 19వ తేదీల్లో 5 టీ20ల సిరీస్ జరగనున్న విషయం తెలిసిందే. ఇటీవలే సౌత్ ఆఫ్రికాతో జరిగే టీ20...
సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్: భారత్ జట్టును ప్రకటించిన బీసీసీఐ, కెప్టెన్ గా కేఎల్ రాహుల్
సౌత్ ఆఫ్రికా క్రికెట్ జట్టు త్వరలో భారత్ లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా భారత్, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జూన్ 9, 12, 14, 17, 19వ...