Home Search
లోక్సభ - search results
If you're not happy with the results, please do another search
లోక్సభ ఎంపీ పదవీకి రాజీనామా చేసిన సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్
సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ లోక్సభకు రాజీనామా చేశారు. మంగళవారం నాడు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో సమావేశమై తన రాజీనామాను సమర్పించారు. ముందుగా 2019 ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్...
కాంగ్రెస్ నేతల తీరుపై లోక్సభలో విమర్శలు చేసిన ప్రధాని మోదీ
కాంగ్రెస్ నేతల తీరుపై లోక్సభలో ప్రధాని మోదీ అసహనం వ్యక్తం చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే చర్చలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభలో సమాధానమిచ్చారు. ఈ...
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు: వేర్వేరు సమయాల్లో లోక్సభ, రాజ్యసభ, ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్
పార్లమెంటు బడ్జెట్-2022 సమావేశాలు జనవరి 31, సోమవారం నాడు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ పార్లమెంట్ బడ్జెట్ సెషన్ రెండు విడతలుగా జరగనుంది. మొదటి విడతలో జనవరి 31 నుండి ఫిబ్రవరి...
లోక్సభకు హాజరైన ఎంపీకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సమావేశాల్లో భాగంగా లోక్సభ కు హాజరైన బీఎస్పీ ఎంపీ కున్వార్ డానిష్ అలీకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది....
లోక్సభ, రాజ్యసభలో నూతన వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు ఆమోదం
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేడు (నవంబర్ 29, సోమవారం) ప్రారంభమయ్యాయి. సెలవులను మినహాయించి 20 రోజులపాటుగా డిసెంబర్ 23 వరకు కొనసాగనున్న ఈ సమావేశాల్లో 26 బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పార్లమెంటు...
పార్లమెంట్ లో పెగాసస్ వ్యవహారంపై విపక్ష ఎంపీల నిరసనలు, సోమవారానికి లోక్సభ వాయిదా
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. కాగా లోక్సభ, రాజ్యసభల్లో పెగాసస్ స్పైవేర్ వ్యవహారం, వ్యవసాయ చట్టాల రద్దుపై ప్రతిపక్ష సభ్యులు పట్టుబడుతుండడంతో గందరగోళం నెలకుంటుంది. ఉభయసభలు కూడా రోజులో పలుమార్లు వాయిదా పడుతున్నాయి....
తిరుపతి లోక్సభ ఉపఎన్నికలో 2,71,592 ఓట్ల భారీ మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి విజయం
తిరుపతి లోక్సభకు జరిగిన ఉపఎన్నికలో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎం.గురుమూర్తి 2,71,592 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే ఈసారి వైఎస్సార్సీపీ అభ్యర్ధికి మెజార్టీ...
ఏప్రిల్ 14 న తిరుపతి లోక్సభ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొననున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లోక్సభ ఉపఎన్నికకు ఏప్రిల్ 17న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉపఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ ఎం.గురుమూర్తి పోటీచేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థి గురుమూర్తి, రాష్ట్ర...
తిరుపతి లోక్సభ ఉపఎన్నిక: ఏప్రిల్ 3 న పవన్ కళ్యాణ్ పాదయాత్ర, బహిరంగ సభ
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏప్రిల్ 3న తిరుపతి లోక్సభ ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు ప్రకటించారు. బీజేపీ-జనసేన ఉమ్మడి...
తిరుపతి లోక్సభ ఉపఎన్నిక: నామినేషన్ వేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎం.గురుమూర్తి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లోక్సభ ఉపఎన్నికకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ ఎం.గురుమూర్తి సోమవారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. నెల్లూరు కలెక్టరేట్ లో కలెక్టర్ చక్రధర్ బాబుకు నామినేషన్ పత్రాలు...