Home Search
లోక్సభ - search results
If you're not happy with the results, please do another search
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు నేపథ్యంలో.. అధికారిక బంగ్లా ఖాళీ చేయాలని లోక్సభ హౌసింగ్ కమిటీ...
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు నేపథ్యంలో ప్రభుత్వం కేటాయించిన ఢిల్లీలోని అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలని నోటీసులు అందాయి. ఈ మేరకు లోక్సభ హౌసింగ్ కమిటీ సోమవారం రాహుల్...
రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానం ఖాళీ, ప్రకటించిన లోక్సభ సెక్రటేరియట్
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తున్నట్టు లోక్సభ సెక్రటేరియట్ ప్రకటించిన విషయం తెలిసిందే. లోక్సభ సభ్యునిగా/ఎంపీగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంతో ఆయన ఎంపీగా...
లోక్సభ సభ్యునిగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు, ప్రకటించిన లోక్సభ సెక్రటేరియట్
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. ప్రధాని మోదీ ఇంటి పేరును కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాహుల్ గాంధీపై కేసు నమోదు కాగా,...
లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ.. పాల్గొన్న ప్రధాని మోదీ, రాహుల్ గాంధీకి కౌంటర్
లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. కాగా రాష్ట్రపతి ప్రసంగంపై చర్చించేందుకు లోక్సభ 12 గంటలకు పైగా సమయాన్ని కేటాయించింది. ఈ సందర్భంగా బుధవారం...
పార్లమెంటులో టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చండి.. రాజ్యసభ ఛైర్మన్, లోక్సభ స్పీకర్లకు ఎంపీల విజ్ఞప్తి
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్).. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా పేరు మార్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే తెలంగాణ రాష్ట్ర...
లోక్సభలో మాటల యుద్ధం.. తన హిందీ యాసపై కేంద్ర మంత్రి నిర్మల వ్యాఖ్యలకు, ఘాటుగా స్పందించిన కాంగ్రెస్ ఎంపీ...
లోక్సభలో సోమవారం కొద్దిసేపు హైడ్రామా చోటుచేసుకుంది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో జరిగిన ఈ అనూహ్య...
గోరంట్ల మాధవ్పై లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేసిన టీడీపీ ఎంపీలు, తక్షణమే చర్యలు తీసుకోవాలని వినతి
వైఎస్సార్సీపీ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్పై తెలుగుదేశం పార్టీ ఎంపీలు లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. అతనిపై తక్షణమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ సందర్భంగా ఎంపీ...
ఏపీ హైకోర్టును కర్నూల్కు తరలించాలనే ప్రతిపాదన కేంద్రానికి అందింది.. లోక్సభలో న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అమరావతి నుంచి కర్నూల్కు తరలించాలనే ప్రతిపాదన కేంద్రానికి అందిందని న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం లోక్సభలో హైకోర్టు తరలింపు అంశంపై వైసీపీ ఎంపీలు కోటగిరి...
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు, లోక్సభలో తేల్చిచెప్పిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి తన వైఖరి వెల్లడించింది. ఏపీకి ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమే అని తేల్చి చెప్పింది. ఈ మేరకు లోక్సభలో కేంద్ర హోంశాఖ...
పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని పునఃప్రారంభించండి – లోక్సభలో కేంద్రాన్ని కోరిన సోనియా గాంధీ
దేశవ్యాప్తంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని తిరిగి ప్రారంభించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. కోవిడ్-19 మహమ్మారి కారణంగా, పాఠశాలల్లో గత రెండు సంవత్సరాలుగా నిలిపివేయబడిన మధ్యాహ్న భోజన...