Home Search
విజయసాయి రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ, స్టార్ షట్లర్ పీవీ సింధు
శుక్రవారం తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ, స్టార్ షట్లర్ పీవీ సింధులు శ్రీవారి సేవలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. శుక్రవారం ఉదయం...
కేంద్రం కీలక నిర్ణయం.. ఏపీ లోని కొవ్వాడలో 1,208 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 6 అణు రియాక్టర్ల నిర్మాణానికి...
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రంలో ఒక్కొక్కటి 1,208 మెగావాట్ల ఆరు రియాక్టర్ల ఏర్పాటుకు కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు శుక్రవారం రాజ్యసభలో గురువారం వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి...
ఏపీలో విద్యాపరంగా వెనుకబడిన 7 జిల్లాలకు, రూ.317 కోట్లు గ్రాంట్ విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాపరంగా వెనకబడిన ఏడు జిల్లాలకు రూ.317 కోట్ల గ్రాంట్ విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి సుభాష్ సర్కార్ తెలిపారు. ఈ నిధులతో...
శ్రీలంక పరిస్థితులపై అఖిలపక్ష సమావేశం నిర్వహించిన కేంద్రం, తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన విదేశాంగ మంత్రి జైశంకర్
శ్రీలంక దేశంలో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. దీనికి భారత విదేశాంగ మంత్రి జై ఎస్ జైశంకర్ అధ్యక్షత వహించగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి...
ఏపీ చేరుకున్న ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము.. సీఎం జగన్ సహా వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేతో భేటీ
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు. ఈ క్రమంలో ద్రౌపది ముర్ము ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. మంగళవారం మధ్యాహ్నం గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న ముర్ముకు విమానాశ్రయంలో...
ఏపీ: జూలై 8, 9 తేదీల్లో వైఎస్సార్సీపీ ప్లీనరీ, గుంటూరులో భారీ ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ వైఎస్సార్సీపీ పండుగకు సిద్ధమవుతోంది. జూలై 8, 9 తేదీల్లో గుంటూరులో ఆ పార్టీ రాష్ట్ర ప్లీనరీ నిర్వహించనుంది. ఈ మేరకు గుంటూరు-విజయవాడ మధ్యనున్న ఆచార్య నాగార్జున యూనివర్శిటీకి ఎదురుగా...
రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ వేసిన ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము, హాజరైన ప్రధాని మోదీ
ఎన్డీయే కూటమి అభ్యర్థి 'ద్రౌపది ముర్ము' నేడు రాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ వేశారు. శుక్రవారం మధ్యాహ్నం పార్లమెంట్లో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీకి చెందిన అగ్రనేతలు హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా...
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు తెలిపిన వైసీపీ
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఎన్డీఏ ప్రకటించడాన్ని స్వాగతించింది. ఈ మేరకు రాష్ట్రపతి అభ్యర్థిగా మొదటిసారి ఒక గిరిజన మహిళకు...
ఏపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన 4గురు వైసీపీ అభ్యర్థులు
ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికలలో ఎలాంటి సంచలనాలు చోటుచేసుకోలేదు. వైసీపీ అభ్యర్థులుగా పోటీ చేసిన నలుగురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలలో ప్రతిపక్ష పార్టీల నుంచి ఎవరూ పోటీ చేయకపోవడంతో.. విజయసాయిరెడ్డి, నిరంజన్ రెడ్డి,...
ఏపీలో 4 రాజ్యసభ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థులు
ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలకు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. వైఎస్సార్సీపీ తరపున వి. విజయసాయి రెడ్డి, ఎస్. నిరంజన్ రెడ్డి, బీద మస్తాన్...