Home Search
శ్రీశైలం - search results
If you're not happy with the results, please do another search
బీఆర్ఎస్ .. కాంగ్రెస్.. మధ్యలో బీజేపీ..
తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ వాటర్ వార్ ఎంటరయిపోయింది . కృష్ణా నదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒప్పుకుందని మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు...
ముందు మంత్రి.. తర్వాత ముఖ్యమంత్రి
దేశంలోనే అతిపెద్ద లోక్ సభ స్థానం.. మల్కాజ్గిరి. 31 లక్షలకు పైగా ఓటర్లు ఉండే ఈ నియోజకవర్గం..రాబోయే లోక్ సభ ఎన్నికల్లో హాట్ సీట్ గా మారింది. ఇక్కడ ఎంపీగా గెలిచిన వారు...
మెదక్ నుంచి రఘునందన్ రావు?
అసెంబ్లీ ఎన్నికలలో వచ్చిన బూస్టుతో బీజేపీ దూసుకుపోయే ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణలో గతంలో కంటే మెరుగ్గా ఓటింగ్ నమోదుతో పాటు 8 స్ధానాలను కైవసం చేసుకోవడంతో పార్టీ వర్గాలు పార్లమెంట్ ఎన్నికలలోనూ తెలంగాణపైనే...
అక్కడా.. ఇక్కడా.. అదే లొల్లి..!
రైతు భరోసా నిధులలో కేంద్ర వాటాను కూడా తన వాటాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రచారం చేసుకుంటున్నారని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తాజాగా విమర్శించారు. శ్రీశైలం డ్యాం మరమ్మతులకు కేంద్రం...
కేసీఆర్ ఇలాకాలో ముసలం..!
ఆయన తిరుగులేని రాజకీయ నాయకుడు. మాటల మాంత్రికుడు. నిన్న కూడా విజయం మనదే అంటూ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఎన్నికల కదన రంగానికి సిద్ధం కావాలని బీ ఫారాలు ఇచ్చి పంపించారు. ఆయనే...
బీఆర్ఎస్లో చేరిన కొద్ది రోజులకే నరోత్తంకు కీలక పదవి
తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ.. సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తమకు వ్యతిరేకత ఉన్న ప్రాంతాలతో పాటు.. ఏయే నియోజకవర్గాల్లో అయితే టఫ్ ఫైట్ ఉంటుందో అక్కడ తమ ప్రత్యర్థి...
హైదరాబాద్లో బీజేపీ బీసీ మోర్చా రాష్ట్ర ఓబీసీ సమ్మేళనం ప్రారంభం.. పాల్గొన్న బండి సంజయ్
బీజేపీ బీసీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర ఓబీసీ సమ్మేళనం హైదరాబాద్లో ప్రారంభమైంది. గురువారం నాగోల్లోని శుభం కన్వెన్షన్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ సమావేశాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ...
యువగళం పాదయాత్రకు 100 రోజులు.. లోకేష్తో కలిసి నడిచిన నారా, నందమూరి కుటుంబ సభ్యులు
టీడీపీ యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 100 రోజులకు చేరుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభమైన పాదయాత్ర,...
రేపటితో 100వ రోజులు పూర్తిచేసుకోనున్న ‘యువగళం’ పాదయాత్ర.. పైలాన్ ఆవిష్కరించనున్న నారా లోకేష్
టీడీపీ యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర రేపటితో 100 రోజులు పూర్తి చేసుకోనుంది. దీంతో టీడీపీ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది. లోకేష్ యాత్రకు...
రేపు హైదరాబాద్ రానున్న సుప్రీం సీజేఐ డీవై చంద్రచూడ్.. నల్సార్ వర్సిటీ స్నాతకోత్సవానికి హాజరు
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ ఫిబ్రవరి 25న హైదరాబాద్ రానున్నారు. ప్రతిష్టాత్మక 'నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ (నల్సార్) యూనివర్సిటీ ఆఫ్ లా'...