Home Search
సోనియాగాంధీ - search results
If you're not happy with the results, please do another search
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన పలువురు ప్రముఖులు
భారతదేశ వ్యాప్తంగా జాతిపిత మహాత్మా గాంధీ 153వ జయంతి వేడుకలను ఘనంగా జరుగుతున్నాయి. మహాత్మా గాంధీ దేశానికి సేవలను, ఆయన ఆశయాలను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద గాంధీజీకి...
కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్, సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజీనామా
కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లుగా శుక్రవారం వెల్లడించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో సహా పార్టీ యొక్క...
మునుగోడు అంటే కాంగ్రెస్ బ్రాండ్, ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగురుతుంది.. చండూరు బహిరంగ సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి
తాజాగా కాంగ్రెస్ పార్టీని వీడిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఏ రేవంత్రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజకీయ జీవితాన్ని ఇచ్చిన పార్టీని, తనకు అండగా నిలిచిన కార్యకర్తలను...
కాంగ్రెస్ అధిష్టానానికి షాక్.. ‘నేషనల్ హెరాల్డ్’ కార్యాలయానికి సీల్ వేసిన ఈడీ
కాంగ్రెస్ అధిష్టానానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది. మనీలాండరింగ్పై కొనసాగుతున్న విచారణలో భాగంగా న్యూఢిల్లీలోని నేషనల్ హెరాల్డ్ భవనంలో ఉన్న యంగ్ ఇండియన్ లిమిటెడ్ కార్యాలయానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారం సీల్...
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు రాజగోపాల్ రెడ్డి కౌంటర్.. మునుగోడులో కాంగ్రెస్కు డిపాజిట్ కూడా దక్కదు!
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఒక్క రోజులోనే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు హైదరాబాద్లోని తన...
నేషనల్ హెరాల్డ్ కేసు: నేటితో ముగిసిన సోనియా గాంధీ ఈడీ విచారణ.. మూడు రోజులు, 12 గంటలు, 100...
నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ ముగిసింది. గడచిన రెండు రోజులుగా ఢిల్లీ లోని ఈడీ కార్యకాయంలో జరుగుతున్న విచారణకు...
నేషనల్ హెరాల్డ్ కేసు: మరోసారి ఈడీ విచారణకు హాజరయిన సోనియా గాంధీ, నిరసనగా రోడ్డుపై బైఠాయించిన రాహుల్ గాంధీ
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ మంగళవారం మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ముందు హాజరయ్యారు. మనీలాండరింగ్కు సంబంధించిన కేసులో ఈడీ సోనియాను ప్రశ్నించనుండటం ఇది రెండోసారి. జూలై 21వ తేదీన తొలిసారి...
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీకి మరోసారి సమన్లు, జూలై 21న విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశం
కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఎంపీ సోనియా గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం మరోసారి సమన్లు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ వార్తా పత్రికతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో విచారణ నిమిత్తం జూలై...
రాష్ట్రపతి ఎన్నిక: ఏకాభిప్రాయంకై ఇతర పార్టీలతో చర్చించేందుకు జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ లకు బీజేపీ బాధ్యతలు
దేశ రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం జులై 24, 2022 తో ముగియనుండడంతో జూలై 24లోపే...
తెలంగాణలో నేటి నుంచి ప్రారంభం కానున్న కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి ‘చింతన్ శిబిర్’ కార్యక్రమం
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న రెండు రోజుల రాష్ట్ర స్థాయి 'చింతన్ శిబిర్' కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అసెంబ్లీలో సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క...