Home Search
హిమాచల్ ప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
కేంద్రం కీలక నిర్ణయం.. సీబీఐ నూతన డైరెక్టర్గా కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ నియామకం
కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నూతన డైరెక్టర్గా కర్ణాటక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ప్రవీణ్ సూద్ను నియమించింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర...
దేశంలో కరోనా: గత 24 గంటల్లో కొత్తగా 3016 పాజిటివ్ కేసులు, 1396 రికవరీలు నమోదు
దేశంలో కరోనా వ్యాప్తి మళ్ళీ క్రమంగా పెరుగుతుంది. 6 నెలల తర్వాత, తాజాగా రోజువారీ పాజిటివ్ కేసులు 3000కు పైగా నమోదయ్యాయి. పలు రాష్ట్రాల్లో గత 24 గంటల్లో కొత్తగా 3016 కరోనా...
దేశంలో మరో 2151 మందికి కరోనా పాజిటివ్, కేసులు ఎక్కువుగా నమోదైన 5 రాష్ట్రాలివే…
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు క్రమంగా పెరుగుతుంది. 5 నెలల తర్వాత దేశంలో కొత్త కోవిడ్ కేసులు 2100 దాటాయి. గత 24 గంటల్లో మొత్తం 1,42,497 శాంపిల్స్ కు కరోనా...
దేశంలో కరోనా: కొత్తగా 1805 పాజిటివ్ కేసులు నమోదు, యాక్టీవ్ కేసుల సంఖ్య ఎంతంటే?
దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 1805 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మార్చి 27, సోమవారం ఉదయం 8 గంటల నాటికీ...
దేశంలో మరో 1590 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ, 8 వేలు దాటిన యాక్టీవ్ కేసులు
దేశంలో రోజువారీ కరోనా కేసుల నమోదు క్రమంగా పెరుగుతుంది. గత 24 గంటల్లో పలు రాష్ట్రాల్లో కొత్తగా 1590 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం...
దేశంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు, గత 24 గంటల్లో కొత్తగా 796 నమోదు
దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల నమోదు పెరుగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 796 కరోనా కేసులు నమోదవడంతో మార్చి 17, శుక్రవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం...
దేశంలో గత 24 గంటల్లో 402 కరోనా పాజిటివ్ కేసులు, 306 రికవరీలు నమోదు
దేశంలో గత 24 గంటల్లో మరో 402 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో, మొత్తం కేసుల సంఖ్య 4,46,91,338కు చేరుకుంది. అలాగే కరోనా వలన మరో రెండు మరణాలు (కర్ణాటకలో 1,...
దేశంలో కొత్తగా 240 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, రికవరీ రేట్ ఎంతంటే?
దేశంలోని పలు రాష్ట్రాల్లో గత 24 గంటల్లో కొత్తగా 240 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మార్చి 1, బుధవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,86,611...
దేశంలో 13 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియామకం…వివరాలివే
దేశంలో 13 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త గవర్నర్లను నియమించడంతో పాటుగా ప్రస్తుతం పదవిలో ఉన్నవారిని మరో రాష్ట్రానికి బదిలీ చేశారు. అలాగే మహారాష్ట్ర...
దేశం అంతా అదానీ వ్యవహారంపై మాట్లాడుతోంది, దీనిపై ప్రధాని మోదీ వివరణ ఇవ్వాలి – పార్లమెంట్లో రాహుల్ గాంధీ
దేశం అంతా అదానీ వ్యవహారంపై మాట్లాడుతోందని, దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివరణ ఇవ్వాలని కోరారు కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ. ఈ మేరకు మంగళవారం ఆయన పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగానికి...