Home Search
హిమాచల్ ప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
గుజరాత్, హిమాచల్ ఎన్నికలకు పరిశీలకులను ప్రకటించిన కాంగ్రెస్.. అశోక్ గెహ్లాట్, భూపేష్ బాఘేల్ నియామకం
ఈ ఏడాది చివరిలో జరుగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ ఇప్పటినుంచే దృష్టి పెట్టింది. బీజేపీ అధికారంలో ఉన్న ఈ రాష్ట్రాల్లో అధికారం చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా పావులు...
ఏకగ్రీవ పంచాయతీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటన
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 9 న మొదటిదశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ఏకగ్రీవ పంచాయతీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఏకగీవ్ర...
ఎక్కడికైనా రూ.99 మాత్రమే టికెట్ ధర
జర్మనీ రవాణా కంపెనీ ఫ్లిక్స్బస్ భారతదేశంలోకి అడుగు పెడుతున్నట్లు తాజాగా ప్రకటించింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద అతిపెద్ద బస్ మార్కెట్ అయిన ఇండియాలో ప్రయాణికుల కోసం తక్కువ ధరకే మెరుగైన ఇంటర్సిటీ ప్రయాణ...
పెద్దల సభలో ప్రియాంక అడుగుపెడతారా?
ఫిబ్రవరి 27న 15 రాష్ట్రాల్లోని 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే హిమాచల్ ప్రదేశ్లో ఒకే ఒక్క రాజ్యసభ సీటుకు జరిగే ఎన్నిక పైనే అందరి చూపు ఇక్కడే పడింది. హిమాచల్...
లోక్ సభ ఎన్నికలు.. 300 స్థానాల్లో పోటీ చేయనున్న కాంగ్రెస్
భారతీయ జనతా పార్టీని ఢీ కొట్టడమే లక్ష్యంగా.. ఎర్రకోటపై మూడు రంగల జెండాను ఎగుర వేయడమే ధ్యేయంగా ముందుకు కదులుతోంది కాంగ్రెస్ పార్టీ. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్.. ఈసారి ఎలాగైనా...
పురుషులతో పోలిస్తే స్త్రీలు ఎక్కువ కాలం జీవిస్తున్నారు..నివేదిక చెప్పిన నిజం
ఈ భూమ్మీద ప్రాణమున్న ప్రతి జీవికి చావు ఉంటుంది. కాకపోతే ఎవరు ఎప్పుడు ఎలా చనిపోతారో.. ఎవరి ప్రాణాలు ముందు పోతాయో..ఎవరు ఎలా మృత్యువాత పడతారో ఎవ్వరం చెప్పలేం. అయితే అనుకోని మరణాలు...
అక్కడ ట్రైన్ ఎక్కాలంటే టికెట్ అవసరమే లేదు ..!
సాధారణంగా ఏ ట్రైన్ ఎక్కినా టికెట్ తీసుకోవడం తప్పనిసరి. సిటీల్లోనైతే ఫ్లాట్ఫామ్పైకి వెళ్లాలన్నా టికెట్ తీసుకోవాల్సిందే. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ట్రైన్ చాలా స్పెషల్. ఎందుకంటే ఈ ట్రైన్ ఎక్కడానికి అస్సలు...
యమునా నది ఉగ్రరూపం.. నీటమునిగిన వందల కార్లు
కొద్ది రోజులుగా దేశ మంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతంలో వరదలు పొంగి పొరలుతున్నాయి. ఇక దేశ రాజధాని.. ఢిల్లీలో యమునా నది ఉప్పొంగి, ఢిల్లీలో పలు ప్రాంతాలు నీట...
వర్షాకాలాన్ని ఆస్వాదించాలని అనుకుంటున్నారా? అయితే ఈ హిల్స్టేషన్లకు వెళ్లిపోండి..
చాలామందికి వర్షాకాలం అంటే చాలా ఇష్టం. అయితే సిటీలలో వర్షం పడితే ఇంట్లోనే ఉన్నవాళ్లకు బాగానే ఉంటుంది.కానీ.. బయట ఉన్నవాళ్లు ఇంటికి రావడం అంటే పెద్ద ప్రహసనమే. అందుకే వర్షాకాలాన్ని ఆస్వాదించాలని ఉన్నా...
కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం
కర్ణాటక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా కేపీసీసీ ప్రెసిడెంట్ డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేశారు. కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ వారి చేత...