Home Search
%E0%B0%AE%E0%B1%8B%E0%B0%A6%E0%B1%80 - search results
If you're not happy with the results, please do another search
జపాన్ పర్యటనకు ప్రధాని మోదీ.. జీ-7 సదస్సుకు హాజరు, పలు కీలక అంశాలపై ప్రసంగం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం మూడు దేశాల పర్యటనకు బయలుదేరారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన జపాన్, పపువా న్యూ గినియా మరియు ఆస్ట్రేలియాల దేశాలను సందర్శించనున్నారు. ఈ క్రమంలో ముందుగా G7...
ఒడిశాలో తొలి ‘వందే భారత్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒడిశాలో తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించారు. గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్లో వర్చువల్గా జెండా ఊపి రైలును ప్రారంభించారు. పూరీ స్టేషన్లో అట్టహాసంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో...
ప్రధాని మోదీ పర్యటనకు ముందు.. ఈ నెల 31న అమెరికాకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
కాంగ్రెస్ నేత అగ్రనేత రాహుల్ గాంధీ మే 31న అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. పది రోజుల పర్యటనలో భాగంగా ఆయన అనేక కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఈ క్రమంలో జూన్ 4న న్యూయార్క్లోని మాడిసన్...
ప్రధాని మోదీ కృషి చేసినా విజయం సాధించలేకపోయాం.. ఓటమిని అంగీకరిస్తున్నాం – కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే గెలుపు ఖాయం కాగా.. ఈసీ అధికారిక ప్రకటన లాంఛనమే కానుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత సీఎం బసవరాజ్ బొమ్మై ఓటమిని...
వచ్చే నెలలో అమెరికా పర్యటనకు ప్రధాని మోదీ.. వైట్హౌస్లో డిన్నర్ ఏర్పాటు చేయనున్న అధ్యక్షుడు జో బిడెన్
ప్రప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెలలో జూన్ 22న అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఆహ్వానం మేరకు ఆయన ఈ పర్యటనకు వెళ్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు...
రాజస్థాన్లో పలు కీలక ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని.. ఒకే వేదికపై మోదీ, సీఎం అశోక్ గెహ్లాట్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం రాజస్థాన్లో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన రూ. 5,500 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం నాథ్ద్వారాలో పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు....
రేపే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
కర్ణాటక అసెంబ్లీకి రేపు (బుధవారం, మే 10, 2023) ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల సంఘం దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసింది. మొత్తం 224 స్థానాలు కలిగిన...
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హత్యకు కుట్ర? సంచలన ఆరోపణలు చేసిన కాంగ్రెస్
కర్ణాటకలో మరో నాలుగు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. బీజేపీ తరపున ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు...
కర్ణాటకలో తుదిదశకు ఎన్నికల ప్రచారం.. బెంగళూరులో మెగా రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని మోదీ
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకుంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తుండగా.. మరోవైపు కాంగ్రెస్ ఈసారి...
నేడు ‘మన్ కీ బాత్’ 100వ ఎపిసోడ్.. ప్రధాని మోదీతో పాటు పాల్గొననున్న బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు చేరువయ్యేందుకు అక్టోబర్ 3, 2014న మొదటిసారిగా 'మన్ కీ బాత్' కార్యక్రమం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆకాశవాణిలో ప్రసారమవుతున్న ఈ ప్రోగ్రాం ద్వారా గత తొమ్మిదేళ్లుగా ఆయన...