Home Search
గుజరాత్ - search results
If you're not happy with the results, please do another search
రేపు, ఎల్లుండి గుజరాత్ లో ప్రధాని మోదీ పర్యటన, రూ.15670 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
ప్రధాని నరేంద్ర మోదీ రేపు, ఎల్లుండి (అక్టోబర్ 19, 20వ తేదీల్లో) గుజరాత్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ దాదాపు రూ. 15,670 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు,...
అమూల్ పాల ధర మరోసారి లీటరుకు రూ.2 పెంపు, గుజరాత్ మినహా అన్ని రాష్ట్రాల్లో అమలు
దేశంలో అమూల్ బ్రాండ్ పాల ధరలు మరోసారి పెరిగాయి. గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ అమూల్ బ్రాండ్ పేరుతో పాలు మరియు పాల ఉత్పత్తులను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా గుజరాత్...
అక్టోబర్ 9 నుండి 11 వరకు గుజరాత్ లో ప్రధాని మోదీ పర్యటన, పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 9 నుండి 11వ తేదీ వరకు గుజరాత్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా అక్టోబరు 9, ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు మెహసానాలోని మోధేరాలో...
సెప్టెంబర్ 29, 30 తేదీల్లో గుజరాత్ రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 29, 30 తేదీల్లో గుజరాత్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సెప్టెంబర్ 29, గురువారం తేదీ ఉదయం 11 గంటలకు సూరత్ లో రూ.3400 కోట్లు...
గుజరాత్లో జాతీయ పర్యావరణ సదస్సును ప్రారంభించిన ప్రధాని మోదీ, కీలక సూచనలు
భౌగోళిక వాతావరణ మార్పులకు సుస్థిర పరిష్కారాలలో భారతదేశం అగ్రగామిగా నిలుస్తోందని, అలాగే వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన గుజరాత్లోని ఏక్తా నగర్లో అన్ని రాష్ట్రాల పర్యావరణ...
సీఎం కేసీఆర్ తో గుజరాత్ మాజీ సీఎం శంకర్సింగ్ వాఘేలా భేటీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్సింగ్ వాఘేలా సమావేశమయ్యారు. శుక్రవారం హైదరాబాద్ లోని ప్రగతి భవన్ కు చేరుకున్న శంకర్సింగ్ వాఘేలాకు సీఎం కేసీఆర్ పుష్ఫగుచ్ఛం అందించి,...
గుజరాత్లో పర్యటిస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పలు వర్గాలతో కీలక సమావేశాలు
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం సాయంత్రం అహ్మదాబాద్కు...
అహ్మదాబాద్ లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి కేటాయిస్తాం, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి గుజరాత్ సీఎం హామీ
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణానికి అనువైన భూమి కేటాయిస్తామని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర రజనీకాంత్ పటేల్ హామీ ఇచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)...
ఆగస్టు 27, 28 తేదీల్లో గుజరాత్ లో ప్రధాని మోదీ పర్యటన, ఖాదీ ఉత్సవ్లో కీలక ప్రసంగం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 27, 28 తేదీల్లో గుజరాత్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా ఆగస్టు 27, శనివారం సాయంత్రం 5:30 గంటలకు అహ్మదాబాద్ లోని సబర్మతి...
బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడంపై స్పందించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి బీజేపీ సర్కార్ విధానాలపై మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్లో.. బిల్కిస్ బానో కేసులో 11 మంది నిందితులను...