Home Search
గుజరాత్ - search results
If you're not happy with the results, please do another search
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు: మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్, గెలిస్తే నరేంద్ర మోదీ స్టేడియం పేరును మారుస్తామని హామీ
గుజరాత్ ఎన్నికల వేళ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కీలక ప్రకటన చేసింది. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం పేరును మళ్ళీ సర్దార్ పటేల్ స్టేడియంగా మారుస్తామని హామీ...
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు: టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్యకు బీజేపీ టికెట్
మరికొన్ని రోజుల్లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత ఐదు పర్యాయాలుగా అధికారంలో ఉంటున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మరోసారి అధికారం చేపట్టడానికి వ్యూహాలు రచిస్తోంది....
గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇసుదాన్ గధ్వీ, ప్రకటించిన కేజ్రీవాల్
ఢిల్లీ, పంజాబ్ లలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), గుజరాత్ రాష్ట్రంలో కూడా పాగా వేసేందుకు చాలా కాలం క్రితమే కసరత్తు ప్రారంభించిన విషయం తెలిసిందే. నవంబర్ 3న గుజరాత్...
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, రెండు దశల్లో డిసెంబర్ 1, 5వ తేదీల్లో పోలింగ్
గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఈ రోజు (నవంబర్ 3, గురువారం) గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన...
గుజరాత్ మోర్బీ బ్రిడ్జి ఘటన: సంఘటన స్థలానికి ప్రధాని మోదీ, మృతుల కుటుంబ సభ్యులకు పరామర్శ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం గుజరాత్ రాష్ట్రంలోని మోర్బీలో సస్పెన్షన్ బ్రిడ్జి కూలిన ప్రదేశం వద్దకు చేరుకొని, సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మోర్బీ పట్టణంలో మచ్చూ నదిపై సస్పెన్షన్ బ్రిడ్జి కూలిన ఘటనలో...
గుజరాత్ లోని మోర్బీలో సస్పెన్షన్ బ్రిడ్జి కూలిన ప్రాంతాన్ని రేపు పరిశీలించనున్న ప్రధాని మోదీ
గుజరాత్ రాష్ట్రంలోని మోర్బీ పట్టణంలో మచ్చూ నదిపై సస్పెన్షన్ బ్రిడ్జి కూలిన ఘటనలో 134 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోర్బీలో సస్పెన్షన్ బ్రిడ్జి కూలిన ప్రాంతాన్ని ప్రధానమంత్రి...
గుజరాత్ మోర్బీ బ్రిడ్జి ఘటన: మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ రూ.2 లక్షలు, రాష్ట్రప్రభుత్వం రూ.4 లక్షల ఎక్స్...
గుజరాత్ రాష్ట్రంలోని మోర్బీ పట్టణంలో ఆదివారం సాయంత్రం మచ్చూ నదిపై ఉన్న సస్పెన్షన్ బ్రిడ్జి కూలడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకు 132 మంది ప్రాణాలు...
గుజరాత్ లో ఘోర ప్రమాదం, సస్పెన్షన్ బ్రిడ్జి కూలిన ఘటనలో 132 మంది మృతి
గుజరాత్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం మోర్బి పట్టణంలో మచ్చూ నదిపై ఉన్న సస్పెన్షన్ బ్రిడ్జి కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటికే 132 మంది మృతి చెందగా, పలువురికి తీవ్ర...
అసెంబ్లీ ఎన్నికల వేళ గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఉమ్మడి పౌర స్మృతి కోసం కమిటీ ఏర్పాటు
మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో గుజరాత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫామ్ సివిల్ కోడ్ - యూసీసీ) అమలు కోసం ఉన్నతస్థాయి కమిటీ...
గుజరాత్లో ప్రధాని మోదీతో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ద్వైపాక్షిక చర్చలు
ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్తో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం గుజరాత్లోని కెవాడియాలో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. బుధవారం నుంచి మూడు రోజుల భారత్ పర్యటనలో ఉన్న గుటెర్రెస్తో మోదీ సుదీర్ఘంగా...