Home Search
పీఎం కిసాన్ - search results
If you're not happy with the results, please do another search
నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న ఏపీ సీఎం జగన్.. రాష్ట్రం అమలు చేస్తున్న పలు పథకాలపై కీలక చర్చ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా వ్యవసాయం, ఆరోగ్యం, విద్య వంటి ముఖ్యమైన రంగాలపై ప్రధానంగా దృష్టి సారించినట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఢిల్లీ...
ఏలూరులో రూ. 3,758 కోట్ల మొదటి విడత ‘వైఎస్సార్ రైతు భరోసా 2022-23’ నిధులు విడుదల చేసిన సీఎం...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ఏలూరు జిల్లా పర్యటనకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం లోని చింతలపాటి మూర్తి రాజు డిగ్రీ కాలేజీలో...
మే 16వ తేదీన రైతు భరోసా కార్యక్రమం, గణపవరంకు రానున్న సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మే 16, సోమవారం నాడు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్’ పథకానికి సంబంధించి...
మే 16న వైఎస్ఆర్ రైతు భరోసా మొదటివిడత సాయం!, ఒక్కో రైతు ఖాతాలోకి రూ.7500
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్’ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2022-23 సంవత్సరానికి గానూ రైతు భరోసా మొదటి విడత సాయాన్ని మే...
కేంద్ర బడ్జెట్ 2022-23 హైలైట్స్ ఇవే…
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఒమిక్రాన్ వ్యాప్తితో ఏర్పడ్డ కరోనా పరిస్థితులు, ఆర్ధిక పరిస్థితులు, త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా దేశ ప్రజలంతా...
ఒకే రోజు మూడు పథకాలు ద్వారా రైతులకు రూ.2190 కోట్లు లబ్ది: సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు ‘వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్’ పథకం కింద రూ.2,052 కోట్ల నిధులు విడుదల చేశారు. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద...
భారత్ బంద్ : డిపోలకే పరిమితమైన బస్సులు, రైతులకు మద్దతుగా పలు ప్రాంతాల్లో నిరసనలు
కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సోమవారం నాడు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. ఢిల్లీ సరిహద్దుల్లో వ్యవసాయ చట్టాలపై నిరసన వ్యక్తం...
రూ.3928.88 కోట్ల వైఎస్ఆర్ రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు ‘వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్’ పథకం మొదటి విడత కింద రూ.3,928.88 కోట్ల నిధులు విడుదల చేశారు. వైఎస్ఆర్ రైతు భరోసా...
వైఎస్ఆర్ రైతు భరోసా మొదటివిడత సాయంగా ఒక్కో రైతు ఖాతాలోకి రూ.7500
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్’ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ఏడాది రైతు...
కొనసాగుతున్న భారత్ బంద్, రైతులకు మద్దతుగా పలు ప్రాంతాల్లో నిరసనలు
కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా శుక్రవారం నాడు అఖిల భారత సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్ కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో శుక్రవారం ఉదయం ఆరు...