Home Search
పీఎం కిసాన్ - search results
If you're not happy with the results, please do another search
రూ.7500 కోట్ల రైతుబంధు నిధుల విడుదల, రైతు రుణమాఫీ అమలుపై సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ
రూ.7500 కోట్ల రైతుబంధు నిధులను రైతుల ఖాతాలో వెంటనే జమచేయాలని, 2018 ఎన్నికల హామీ ప్రకారం రైతు రుణమాఫీని అమలు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు...
రేపు సిమ్లాలో ‘గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్’ కార్యక్రమం.. హాజరు కానున్న ప్రధాని మోదీ
రేపు 'గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్' కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిమ్లాకు వెళ్లనున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా.. రేపు సిమ్లాలో జరిగే 'గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్'లో...
ఏపీ శాసనసభలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి కన్నబాబు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఉదయం శాసనసభలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి రూ.2,56,257 కోట్ల అంచనా వ్యయంతో 2022-23 సంవత్సరానికి గానూ రాష్ట్ర...
ఏపీ శాసనసభలో రూ.41,436 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా గురువారం ఉదయం శాసనసభలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి రూ.2,79,279 కోట్ల అంచనా వ్యయంతో 2023-24 సంవత్సరానికి గానూ రాష్ట్ర...
‘వైఎస్ఆర్ రైతు భరోసా’ కింద 51.12 లక్షల మందికి రూ. 1,090.76 కోట్ల నగదు పంపిణీ చేసిన సీఎం...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం (ఫిబ్రవరి 28, 2023) గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో నిర్వహించిన ‘వైఎస్ఆర్...
రేపు తెనాలిలో పర్యటించనున్న సీఎం జగన్.. ‘వైఎస్ఆర్ రైతు భరోసా’ కింద రైతులకు నగదు పంపిణీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం (ఫిబ్రవరి 28, 2023) గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రేపు ఉదయం 11 గంటలకు తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డు...
మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు-2023: మేనిఫెస్టో ప్రకటించిన బీజేపీ, ముఖ్యాంశాలు ఇవే…
మేఘాలయ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన మేనిఫెస్టోను విడుదల చేసింది. బుధవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా 'ఎంపవర్ మేఘాలయ విజన్ డాక్యుమెంట్ 2023'...
త్రిపురలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వచ్చాకే హింసకు ఫుల్స్టాప్ – ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం త్రిపురలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దీనిలో భాగంగా ఆయన బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా రెండు ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించారు. ఈ క్రమంలో ధలాయ్ జిల్లాలోని అంబాస్సాలో మధ్యాహ్నం...
ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి భారీ బహిరంగ సభ.. హాజరుకానున్న ముఖ్యమంత్రులు విజయన్, కేజ్రీవాల్, భగవంత్మాన్
టీఆర్ఎస్, బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీగా అవతరించిన తర్వాత రాష్ట్రంలో తొలి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనుంది. కాగా ఖమ్మంలో జనవరి 18న నిర్వహించనున్న ఈ సభకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ...
దేశంలోని రైతుల కోసం సరికొత్త పథకం.. ‘వన్ నేషన్-వన్ ఫెర్టిలైజర్’ ను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని రైతుల కోసం కొత్త పథకాన్ని ప్రారంభించారు. సోమవారం ఆయన రెండు రోజుల 'పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ 2022' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతీయ జన్...