Home Search
పీఎం కిసాన్ - search results
If you're not happy with the results, please do another search
రైతుల ఖాతాల్లో మొత్తం రూ.1766 కోట్లు జమ : సీఎం వైఎస్ జగన్
ఆంధ్రపప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ 3 వ విడత నిధులు, నివర్ తుపాను కారణంగా నష్టపోయిన వ్యవసాయ, ఉద్యాన పంటల రైతులకు...
వైఎస్ఆర్ రైతు భరోసా రెండో విడత సాయం, రైతుల ఖాతాల్లోకి రూ.1114.87 కోట్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్’ పథకానికి సంబంధించి రెండో విడత సాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంప్...
రెండో విడత ‘వైఎస్ఆర్ నేతన్న నేస్తం’ ప్రారంభించిన సీఎం జగన్, వారి ఖాతాల్లోకి 24 వేలు
కరోనా సమయంలోనూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను యధాతధంగా కొనసాగిస్తున్నారు. ఇటీవలే వరుసగా వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం, వైఎస్ఆర్ వాహన మిత్ర, జగనన్న...
రేపే ‘జగనన్న చేదోడు’ ప్రారంభం, వారి ఖాతాల్లోకి నేరుగా రూ.10 వేలు జమ
కరోనా సమయంలోనూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను యధాతధంగా కొనసాగిస్తున్నారు. ఇటీవలే వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం ద్వారా రైతుల ఖాతాల్లో నగదు జమచేయగా,...
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం, వారి ఖాతాల్లోకి త్వరలో రూ.10 వేలు
కరోనా నియంత్రణ చర్యల్లో దేశవ్యాప్తంగా సుదీర్ఘ లాక్డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. ఈ లాక్డౌన్ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్ధిక వ్యవహారాలపై ప్రభావం పడుతున్నప్పటికీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ...
“ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్” – దేశంలో ఎక్కడైనా రైతులు పంట అమ్ముకునేలా చట్టం
“ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్” పేరిట రూ.20 లక్షల కోట్లతో కేంద్రప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఆర్ధిక ప్యాకేజీకి సంబంధించిన వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా...
“ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్” – ఆపరేషన్ గ్రీన్ కిందకు కూరగాయలు, పండ్ల సరఫరా
“ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్” పేరిట రూ.20 లక్షల కోట్లతో కేంద్రప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఆర్ధిక ప్యాకేజీకి సంబంధించిన వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా...
వైఎస్ఆర్ రైతు భరోసా ప్రారంభం, రైతుల ఖాతాల్లోకి నగదు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్’ పథకాన్ని ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం ఈ కార్యక్రమాన్నీ...
‘వైఎస్ఆర్ రైతు భరోసా’ పథకాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని నిర్ణయించుకున్న 'వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్' పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్టోబర్ 15, మంగళవారం నాడు లాంఛనంగా ప్రారంభించారు. నెల్లూరు జిల్లా...