Home Search
కరోనా - search results
If you're not happy with the results, please do another search
దేశంలో తోలి బర్డ్ ఫ్లూ మరణం నమోదు, ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ 11 ఏళ్ల బాలుడు మృతి
దేశంలో తోలి బర్డ్ ఫ్లూ మరణం నమోదైంది. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో చికిత్స పొందుతూ హర్యానాకు చెందిన 11 ఏళ్ల బాలుడు బర్డ్ ఫ్లూతో...
మొదటి డోస్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం నాడు మొదటి డోస్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ, వ్యాక్సిన్ తీసుకుంటున్న ఫొటోను షేర్...
మిజోరం గవర్నర్గా ప్రమాణస్వీకారం చేసిన కంభంపాటి హరిబాబు
ఏపీ బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబును మిజోరాం రాష్ట్ర గవర్నర్ గా నియమిస్తూ ఇటీవలే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ...
ఈ “బాలు”డు దేవుడిచ్చిన సోదరుడు – డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో దివంగత దిగ్గజ సినీ గాయకుడు, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారితో తనకున్న అనుబంధం గురించి వివరించారు. కరోనా కారణంగా...
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం, కొత్త కేంద్రమంత్రులను పరిచయం చేసిన ప్రధాని మోదీ
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నాడు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు ఆగస్టు 13 వరకు కొనసాగనున్నాయి. మొత్తం 19 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో లోక్సభ, రాజ్యసభ ఉదయం 11 గంటల...
దేశంలో 4 లక్షలకుపైగా యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 97.31 శాతం
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. వరుసగా 20 రోజులు నుంచి రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు 50 వేల కన్నా తక్కువగా నమోదవుతున్నాయి. కొత్తగా 38,079 కరోనా కేసులు నమోదవడంతో...
టీ20 ప్రపంచకప్ గ్రూపులను విడుదల చేసిన ఐసీసీ, ఒకే గ్రూపులో భారత్, పాకిస్తాన్
టీ20 ప్రపంచ కప్-2021 అక్టోబర్ 17 నుండి నవంబర్ 14 వరకు యూఏఈ మరియు ఒమన్లలో జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ గ్రూపులను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)...
ఆఫ్ఘనిస్తాన్ లో జరుగుతున్న ఘర్షణల్లో భారత ఫొటోజర్నలిస్టు డానిశ్ సిద్ధిఖీ మృతి
ఆఫ్ఘనిస్తాన్ లో జరుగుతున్న ఘర్షణల్లో భారత ఫొటోజర్నలిస్టు డానిశ్ సిద్ధిఖీ మృతి చెందారు. గత కొద్ది రోజులుగా తాలిబన్, ఆఫ్ఘాన్ దళాల మధ్య పోరు జరుగుతున్న విషయం తెలిసిందే. రాయిటర్స్ వార్తా సంస్థకు...
66 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులకు కేంద్ర ప్రభుత్వం ఆర్డర్!
దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ డోసులను అందిస్తున్న విషయం తెలిసిందే. జూన్ 21 నుంచి ప్రారంభమైన కోవిడ్ వ్యాక్సినేషన్ కొత్తవిధానంలో...
టీమ్ ఇండియా Vs శ్రీలంక వన్డే, టీ20 సిరీస్ : 25 మంది ఆటగాళ్లతో శ్రీలంక జట్టు ప్రకటన
టీమ్ ఇండియా, శ్రీలంక జట్ల మధ్య జూలై 18, 20, 23 తేదీల్లో 3 వన్డేలు, జూలై 25, 27, 29 తేదీల్లో 3 టీ20ల సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ...